March 28, 2013
ఎన్టీఆర్ యుగపురుషుడు
సాయంత్రం 4.15గంటల నుంచి పాదయాత్ర ప్రారంభించి రాయవరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి కొమరిపాలెం, తొస్సిపూడి మీదుగా బలభద్రపురం చేరుకున్నారు. అక్కడ కేపీఆర్ థర్మల్ ప్లాంట్ బాధితులతో చంద్రబాబు మాట్లాడారు. రాత్రి బిక్కవోలులో బసచేశారు.
Posted by
arjun
at
6:18 AM