July 1, 2013

జుమ్మూ-కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన వీర జవాన్ యాదయ్య కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సోమవారం ఉదయం స్వస్థలం వంగూరు మండలం కొండారెడ్డిపల్లి వెళ్లిన ఆయన యాదయ్య కుటుంబసభ్యులను పరామర్శించి రూ.2లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

జవాన్ యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు