October 6, 2012


పాదయాత్రలో నేడు

ఎద్దేడిస్తే వ్యవసాయం బాగుపడదు..రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదు..అన్నం పెట్టే రైతన్నకు ఆకలి కేకలు తప్పడం లేదు.అరక పట్టే అన్నధాతలు అత్మహత్యలే మిగిలాయి..ఆసలు మన రాష్ట్రంలో రైతన్నను ప్రభుత్వం పట్టించుకుంటుందా...అని నాల్గవరోజు పాదయాత్రలో చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు..అనంతపురం జిల్లా పెనుగొంద నియెజకవర్గంలోని రొద్దం మండలంలోని తురకలపట్నం,ఎల్ జీ బి నగర్,కొగిర,రగిమేకలపల్లి,బీసి కాలనీ మీదుగా రాప్తాడు నియేజకవర్గంలోని పలుగ్రామల్లో పాదయాత్ర సాగింది.




పాదయాత్ర Day 4