June 7, 2013
ఎపీపీఎస్సీలో వెలుగు చూ స్తున్న అవినీతి,
అక్రమాలు చూస్తుంటే బాధేస్తోందని, అర్హులకు అందాల్సిన ఉద్యోగాలను కమిషన్
సభ్యులు పచ్చనోట్లకు బజారులో కూరగాయల మాదిరిగా అమ్ము కుంటున్నారని
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి
ప్రభుత్వాన్ని తానింతవరకు చూడలేదన్నారు. డబ్బులున్నవారు ఉద్యోగా లను
కొనుగోలు చేస్తుంటే, పేద నిరుద్యోగులు మథన పడుతున్నారని ఆందోళన వ్యక్తం
చేశారు. ఎపీపీఎస్సీపై లక్షలాదిమంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారన్నారు.
అవినీతి, అక్రమాలకు నిలయమైన ఎపీపీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేయాలని
డిమాండ్ చేశారు. సభ్యుల చేత తక్ష ణమే రాజీనామా చేయించాలన్నారు.
లేకపోతే బర్తరఫ్ చే యాలని డిమాండ్ చేశారు.ఎపీపీఎస్సీ సభ్యుడు సీతా రామారాజు ఓ మహిళా దళారీ ఇంట్లో పేకాట ఆడుతూ దొరికిపోయిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఓ నిరుద్యోగి నుండి లంచం తీసుకోవడానికి సదరు మహిళా బ్రోకర్ కమిషన్ సభ్యుడు సీతారామారాజును ఆధారంగా చూపించిందన్నారు. ఇంతజరిగినా ముఖ్యమంత్రి స్పంది ంచకమేమిటని ప్రశ్నించారు. ఎపీపీఎస్సీలో తప్పు జరి గిందని తెలిసిన కూడా సమీక్షా సమావేశాన్ని నిర్వహించక పోవడం ఏమిటన్నారు. యువకుల జీవితాలతో, వారి భవి ష్యత్తుతో ఆడుకుంటారా? అంటూ సీఎంను చంద్రబాబు నిలదీశారు.శుక్రవారం ఎన్టీఆర్భవన్లో చంద్రబాబు విలే కరుల సమావేశంలో మాట్లాడుతూ ఎపీపీఎస్సీ సభ్యుల పర్యవేక్షణలో ఇప్పటివరకు జరిగిన ఇంటర్వ్యూలను త ణమే నిలిపివేసి, ఉద్యోగ నియామకాలను ఆపివేయా లన్నారు. వారం, పది రోజుల్లో అర్హులైన నూతన కమిషన్ సభ్యులను నియమించిఇంటర్వ్యూలు నిర్వహించి.
ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఎపీపీఎస్సీ స భ్యులుగా కొనసాగుతున్న ఆరుమంది కాంగ్రెస్ కార్య కర్తలేనని చంద్రబాబు అన్నారు. వారంతా డిగ్రీ చదువు కున్నవారనని పేర్కొన్నారు. డిగ్రీ విద్యార్హత కలిగిన కమి షన్ సభ్యులు ఉన్నత విద్యావంతులైన అభ్యర్థులను ఎలా ఇంటర్వ్యూ చేస్తారని ప్రశ్నించారు. కమిషన్ సభ్యులుగా నియమించబడిన ఆరుమంది తమ దరఖాస్తులో పొందు పర్చిన వివరాలను చంద్రబాబువిలేకరులకు చదివి విని పించారు. వైఎస్ అనుచరుడిగా కొనసాగుతూ, నంద్యాల మాజీ మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించి ఎండీ నౌమన్, మహిళా కాంగ్రెస్ నేత మాలిక్, కేంద్రమంత్రి ఆశీస్సులతో సభ్యునిగా నియమిడుడైన ప్రొఫెసర్ పద్దయ్య పరీక్షలు ప్రారంభమైన గంట సేపటి తరువాత తొమ్మిది మంది అభ్యర్థులను పరీక్షలకు అనుమతించారన్నారు.
ఆదిలాబా ద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు పీ.రవీం దర్రావు, సత్తెనపల్లి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన గుబ్బా చంద్రశేఖర్, చాంద్రాయణగుట్ట అసెం బ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సీతారామారాజు ఇలా.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎపీపీఎస్సీని రాజకీయ పు నారవాసంగా మార్చారని ధ్వజమెత్తారు.వైఎస్ అంగ రక్షకుడు సూరీడు సిఫార్సుతో నియమించబడిన ఎల్ఐసీ గ్రేడ్-2 ఆఫీసర్ రిపుంజయరెడ్డి అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించిన విషయం తెలిసిందేనన్నారు. కమిషన్ సభ్యుడు కాకముందు ఆయనకు సొంత ఇళ్లు కూడా లేదని, సభ్యునిగా నియమిడైన తరువాత కోట్లకు పడుగలెత్తారన్నారు.
గవర్నర్ స్పందించాలి లేకపోతే టీడీపీ ఆందోళన ఉధృతం
ఎపీపీఎస్సీ అక్రమాలపై గవర్నర్ స్పందించాలని చంద్ర బాబు డిమాండ్ చేశారు. ఎపీపీఎస్సీని ప్రక్షాళన చేయ పోతే టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. శనివారం తమ పార్టీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి ఎపీపీఎస్సీ అక్రమాలపై వినతిపత్రం సమర్పిం చనున్నట్లు, అలాగే గవర్నర్కు వినతిపత్రాన్ని అందజేయ నున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఈ అంశాన్ని లేవదీయను న్నట్లు చెప్పారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.ఎపీపీఎస్సీని వైఎస్ భ్రష్ఠు పట్టి ంచారని మండిపడ్డారు. అనర్హులను తెచ్చి కమిషన్ సభ్యు లుగా నియమించారన్నారు.
అదే వైఖరి రోశయ్య, కిరణ్ కొనసాగిస్తున్నారన్నారు.రోశయ్య హయాంలో చంద్రశేఖర్ నియామకం జరిగినతీరే అందుకు ఉదాహరణ అంటూ వివరించారు. కమిషన్ సభ్యునిగా చంద్రశేఖర్ 2009 డిసెంబర్ 18వ తేదీ ఆయన దరఖాస్తు చేసుకుంటే, 19వ తేదీ ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య గవర్నర్కు సిపార్సు చేయడం జరిగిందన్నారు. 21న గవర్నర్ అమోదించగా 23న ఆయన్ని కమిషన్ సభ్యునిగా నియమించారన్నారు. ఇటువంటి అనర్హులను సభ్యులుగా నియమించకుండా గవర్నర్ ఎందుకు అడ్డుకోలేకపోయారో ప్రజలకు సమా దానం చెప్పాలన్నారు. అర్హులైన నిరుద్యోగ యువకులకు కాంగ్రెస్పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీఏ కమిషనర్ల నియామకాల్లో ఇదేతీరులో వ్యవ హరించారని మండిపడ్డారు. ధర్మాన ప్రాసిక్యూషన్కు ఆనా డే అనుమతిచ్చి ఉండాల్సిందన్నారు.
పక్కనే ఉన్న కర్నా టకలో మంత్రిగా ఉన్న గాలి జనార్ధన్రెడ్డి ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.కళంకిత మంత్రులను సీబీఐ ఎప్పుడో జ్యుడిషియల్ కస్టడీకి కోరాల్సిందన్నారు. కాకపోతే ఇప్పుడు కోరిందని వ్యాఖ్యానించారు. డీఎల్, టీడీపీతో ఒప్పందం కుదుర్చు కుని కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఆయన దృష్టికి తీసుకురాగా, ప్రతిది టీడీపీపైకి నెట్టడం అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. తల్లి, పిల్ల కాంగ్రెస్ నేతలకు టీడీపీ కుట్ర చేసిందని చెప్పడం పరిపాటయిందన్నారు.
లేకపోతే బర్తరఫ్ చే యాలని డిమాండ్ చేశారు.ఎపీపీఎస్సీ సభ్యుడు సీతా రామారాజు ఓ మహిళా దళారీ ఇంట్లో పేకాట ఆడుతూ దొరికిపోయిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఓ నిరుద్యోగి నుండి లంచం తీసుకోవడానికి సదరు మహిళా బ్రోకర్ కమిషన్ సభ్యుడు సీతారామారాజును ఆధారంగా చూపించిందన్నారు. ఇంతజరిగినా ముఖ్యమంత్రి స్పంది ంచకమేమిటని ప్రశ్నించారు. ఎపీపీఎస్సీలో తప్పు జరి గిందని తెలిసిన కూడా సమీక్షా సమావేశాన్ని నిర్వహించక పోవడం ఏమిటన్నారు. యువకుల జీవితాలతో, వారి భవి ష్యత్తుతో ఆడుకుంటారా? అంటూ సీఎంను చంద్రబాబు నిలదీశారు.శుక్రవారం ఎన్టీఆర్భవన్లో చంద్రబాబు విలే కరుల సమావేశంలో మాట్లాడుతూ ఎపీపీఎస్సీ సభ్యుల పర్యవేక్షణలో ఇప్పటివరకు జరిగిన ఇంటర్వ్యూలను త ణమే నిలిపివేసి, ఉద్యోగ నియామకాలను ఆపివేయా లన్నారు. వారం, పది రోజుల్లో అర్హులైన నూతన కమిషన్ సభ్యులను నియమించిఇంటర్వ్యూలు నిర్వహించి.
ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఎపీపీఎస్సీ స భ్యులుగా కొనసాగుతున్న ఆరుమంది కాంగ్రెస్ కార్య కర్తలేనని చంద్రబాబు అన్నారు. వారంతా డిగ్రీ చదువు కున్నవారనని పేర్కొన్నారు. డిగ్రీ విద్యార్హత కలిగిన కమి షన్ సభ్యులు ఉన్నత విద్యావంతులైన అభ్యర్థులను ఎలా ఇంటర్వ్యూ చేస్తారని ప్రశ్నించారు. కమిషన్ సభ్యులుగా నియమించబడిన ఆరుమంది తమ దరఖాస్తులో పొందు పర్చిన వివరాలను చంద్రబాబువిలేకరులకు చదివి విని పించారు. వైఎస్ అనుచరుడిగా కొనసాగుతూ, నంద్యాల మాజీ మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించి ఎండీ నౌమన్, మహిళా కాంగ్రెస్ నేత మాలిక్, కేంద్రమంత్రి ఆశీస్సులతో సభ్యునిగా నియమిడుడైన ప్రొఫెసర్ పద్దయ్య పరీక్షలు ప్రారంభమైన గంట సేపటి తరువాత తొమ్మిది మంది అభ్యర్థులను పరీక్షలకు అనుమతించారన్నారు.
ఆదిలాబా ద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు పీ.రవీం దర్రావు, సత్తెనపల్లి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన గుబ్బా చంద్రశేఖర్, చాంద్రాయణగుట్ట అసెం బ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సీతారామారాజు ఇలా.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎపీపీఎస్సీని రాజకీయ పు నారవాసంగా మార్చారని ధ్వజమెత్తారు.వైఎస్ అంగ రక్షకుడు సూరీడు సిఫార్సుతో నియమించబడిన ఎల్ఐసీ గ్రేడ్-2 ఆఫీసర్ రిపుంజయరెడ్డి అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించిన విషయం తెలిసిందేనన్నారు. కమిషన్ సభ్యుడు కాకముందు ఆయనకు సొంత ఇళ్లు కూడా లేదని, సభ్యునిగా నియమిడైన తరువాత కోట్లకు పడుగలెత్తారన్నారు.
గవర్నర్ స్పందించాలి లేకపోతే టీడీపీ ఆందోళన ఉధృతం
ఎపీపీఎస్సీ అక్రమాలపై గవర్నర్ స్పందించాలని చంద్ర బాబు డిమాండ్ చేశారు. ఎపీపీఎస్సీని ప్రక్షాళన చేయ పోతే టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. శనివారం తమ పార్టీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి ఎపీపీఎస్సీ అక్రమాలపై వినతిపత్రం సమర్పిం చనున్నట్లు, అలాగే గవర్నర్కు వినతిపత్రాన్ని అందజేయ నున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఈ అంశాన్ని లేవదీయను న్నట్లు చెప్పారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.ఎపీపీఎస్సీని వైఎస్ భ్రష్ఠు పట్టి ంచారని మండిపడ్డారు. అనర్హులను తెచ్చి కమిషన్ సభ్యు లుగా నియమించారన్నారు.
అదే వైఖరి రోశయ్య, కిరణ్ కొనసాగిస్తున్నారన్నారు.రోశయ్య హయాంలో చంద్రశేఖర్ నియామకం జరిగినతీరే అందుకు ఉదాహరణ అంటూ వివరించారు. కమిషన్ సభ్యునిగా చంద్రశేఖర్ 2009 డిసెంబర్ 18వ తేదీ ఆయన దరఖాస్తు చేసుకుంటే, 19వ తేదీ ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య గవర్నర్కు సిపార్సు చేయడం జరిగిందన్నారు. 21న గవర్నర్ అమోదించగా 23న ఆయన్ని కమిషన్ సభ్యునిగా నియమించారన్నారు. ఇటువంటి అనర్హులను సభ్యులుగా నియమించకుండా గవర్నర్ ఎందుకు అడ్డుకోలేకపోయారో ప్రజలకు సమా దానం చెప్పాలన్నారు. అర్హులైన నిరుద్యోగ యువకులకు కాంగ్రెస్పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీఏ కమిషనర్ల నియామకాల్లో ఇదేతీరులో వ్యవ హరించారని మండిపడ్డారు. ధర్మాన ప్రాసిక్యూషన్కు ఆనా డే అనుమతిచ్చి ఉండాల్సిందన్నారు.
పక్కనే ఉన్న కర్నా టకలో మంత్రిగా ఉన్న గాలి జనార్ధన్రెడ్డి ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.కళంకిత మంత్రులను సీబీఐ ఎప్పుడో జ్యుడిషియల్ కస్టడీకి కోరాల్సిందన్నారు. కాకపోతే ఇప్పుడు కోరిందని వ్యాఖ్యానించారు. డీఎల్, టీడీపీతో ఒప్పందం కుదుర్చు కుని కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఆయన దృష్టికి తీసుకురాగా, ప్రతిది టీడీపీపైకి నెట్టడం అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. తల్లి, పిల్ల కాంగ్రెస్ నేతలకు టీడీపీ కుట్ర చేసిందని చెప్పడం పరిపాటయిందన్నారు.
ఉద్యోగాలు కూరగాయల్లా అమ్ముకుంటున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత
చంద్రబాబునాయుడు ఇచ్చిన రైతు రుణాల మాఫీ పథకం గ్రామాల్లో ప్రభంజనం
సృష్టిస్తుండటంతో ఆ పార్టీలో మళ్లీ అధికారంలోకి వస్తా మన్న ఆశలు
చిగురిస్తున్నాయి. తాము అధికారంలోకి వ స్తే రైతు రుణాలు మొత్తం మాఫీ
చేస్తామని, వడ్డీ లేని రుణా లిస్తామంటూ చంద్రబాబు తన పాదయాత్ర సందర్భంగా
హామీ ఇచ్చిన ఫలితంగా, బ్యాంకులకు రుణాల రికవరీ పడ కేశాయి. దాదాపు 40 శాతం
రికవరీ నిలిచిపోయిందని, రాజకీయ పార్టీల హామీవల్లే ఈవిధంగా జరుగుతోందని
ఆంధ్రా బ్యాంక్ సీఎండీ ప్రభాకర్ ఇటీవల జరిగిన ఎస్ ఎల్బీసీ భేటీలో
వెల్లడించిన విషయం తెలిసిందే. 32 లక్షలమంది రైతులు రుణాలు చెల్లించడం
లేదంటే రైతా ంగంలో బాబు ఇచ్చిన హామీపు విశ్వసనీయత పెరుగు తున్నట్లేనని
పార్టీ నేతలు భావిస్తున్నారు.
కాగా, తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరు గుతున్న పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమా వేశాల్లో నేతలు రైతు రుణాల మాఫీనే ప్రముఖంగా ప్రస్తా విస్తున్నారు. తాము ఈపాటికే గ్రామాల్లో రైతు రుణాల మాఫీ హామీని ప్రచారం చేస్తున్నామని, పాదయాత్రలో మీ రు హామీ ఇచ్చిన వెంటనే ఈ హామీని పల్లెలకు చేరవే స్తుండటంతో సానుకూల వాతావరణం కనిపిస్తోందని బా బు దృష్టికి తీసుకువెళుతున్నారు. తాము కూడా రుణాలు కట్టవద్దని, తమ పార్టీ అధికారంలోకి వస్తే మాఫీ చేస్తామని స్పష్టం చేస్తున్నామన్నారు. ఫలితంగా, టీడీపీ అధికారం లోకి వస్తే రుణాలు మాఫీ చేస్తుందన్న భావనతో రైతులు రు ణాలు కట్టడం లేదని వివరించారు. ఈ సంఖ్యను మరింత పెంచినట్టయితే ఫలితం ఉంటుందని సూచించారు. అయి తే, బ్యాంకర్ల నుంచి రైతులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని బాబు దృష్టికి తీసుకువెళ్లారు.
ఇప్పటికే దాదాపు 32 లక్షల మంది రైతులు పార్టీ హామీపై భరోసాతో రుణాలు చెల్లించడంలేదని, ఈ సంఖ్యను మరిం త పెంచేందుకు స్థానిక నాయకత్వాలకు ఏదైనా కార్యా చరణ ఇస్తే బాగుంటుందని ఓ నాయకుడు సూచించగా, చాలామంది నాయకులు దానిని సమర్థించారు. అంటే దీన్నిబట్టి 32 లక్షలమంది రైతులు పార్టీని విశ్వసిస్తు న్నారన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని, ఆ రైతు కు టుంబాల్లో ఎంతమంది ఉంటే అంతమందినీ ఆకర్షించే బాధ్యత స్థానిక గ్రామ కమిటీలే తీసుకోవాలని, ఆమేరకు గ్రామాలవారీగా రైతు రుణమాఫీ చైతన్య సదస్సులు నిర్వ హించాలని సూచించగా, బాబు అందుకు సానుకూలంగా స్పందించారు. దానికి స్పందించిన చంద్రబాబునాయుడు మనం అధి కారంలోకి వస్తే కచ్చితంగా రైతు రుణమాఫీపైనే తొలి సం తకం చేస్తామన్న విషయాన్ని రైతులకు ఇంకా స్పష్టంగా చె ప్పాల్సిన అవసరం ఉంది.
ఆ బాధ్యత మీదే. మీరు పట్టణా లకు పరిమితం కావద్దు. గ్రామాలపై దృష్టి పెట్టండి. మన విధానాన్ని అందరికీ అర్ధమయ్యేలా చెప్పండి. అవసరమైతే దానిని కరపత్రాల రూపంలో ఇంటింటికీ వెళ్లి వివరిం చండి. స్థానికంగా ఎంతమంది రుణాలు కట్టడం లేదో వివరాలు సేకరించండి. దానిప్రకారం ముందుకు వెళ్ల వచ్చు. రైతు రుణాల మాఫీపై రైతుల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు స్థానిక నాయకులు కలసి ఒక ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్లండని ఆదేశించారు.
కాగా, తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరు గుతున్న పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమా వేశాల్లో నేతలు రైతు రుణాల మాఫీనే ప్రముఖంగా ప్రస్తా విస్తున్నారు. తాము ఈపాటికే గ్రామాల్లో రైతు రుణాల మాఫీ హామీని ప్రచారం చేస్తున్నామని, పాదయాత్రలో మీ రు హామీ ఇచ్చిన వెంటనే ఈ హామీని పల్లెలకు చేరవే స్తుండటంతో సానుకూల వాతావరణం కనిపిస్తోందని బా బు దృష్టికి తీసుకువెళుతున్నారు. తాము కూడా రుణాలు కట్టవద్దని, తమ పార్టీ అధికారంలోకి వస్తే మాఫీ చేస్తామని స్పష్టం చేస్తున్నామన్నారు. ఫలితంగా, టీడీపీ అధికారం లోకి వస్తే రుణాలు మాఫీ చేస్తుందన్న భావనతో రైతులు రు ణాలు కట్టడం లేదని వివరించారు. ఈ సంఖ్యను మరింత పెంచినట్టయితే ఫలితం ఉంటుందని సూచించారు. అయి తే, బ్యాంకర్ల నుంచి రైతులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని బాబు దృష్టికి తీసుకువెళ్లారు.
ఇప్పటికే దాదాపు 32 లక్షల మంది రైతులు పార్టీ హామీపై భరోసాతో రుణాలు చెల్లించడంలేదని, ఈ సంఖ్యను మరిం త పెంచేందుకు స్థానిక నాయకత్వాలకు ఏదైనా కార్యా చరణ ఇస్తే బాగుంటుందని ఓ నాయకుడు సూచించగా, చాలామంది నాయకులు దానిని సమర్థించారు. అంటే దీన్నిబట్టి 32 లక్షలమంది రైతులు పార్టీని విశ్వసిస్తు న్నారన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని, ఆ రైతు కు టుంబాల్లో ఎంతమంది ఉంటే అంతమందినీ ఆకర్షించే బాధ్యత స్థానిక గ్రామ కమిటీలే తీసుకోవాలని, ఆమేరకు గ్రామాలవారీగా రైతు రుణమాఫీ చైతన్య సదస్సులు నిర్వ హించాలని సూచించగా, బాబు అందుకు సానుకూలంగా స్పందించారు. దానికి స్పందించిన చంద్రబాబునాయుడు మనం అధి కారంలోకి వస్తే కచ్చితంగా రైతు రుణమాఫీపైనే తొలి సం తకం చేస్తామన్న విషయాన్ని రైతులకు ఇంకా స్పష్టంగా చె ప్పాల్సిన అవసరం ఉంది.
ఆ బాధ్యత మీదే. మీరు పట్టణా లకు పరిమితం కావద్దు. గ్రామాలపై దృష్టి పెట్టండి. మన విధానాన్ని అందరికీ అర్ధమయ్యేలా చెప్పండి. అవసరమైతే దానిని కరపత్రాల రూపంలో ఇంటింటికీ వెళ్లి వివరిం చండి. స్థానికంగా ఎంతమంది రుణాలు కట్టడం లేదో వివరాలు సేకరించండి. దానిప్రకారం ముందుకు వెళ్ల వచ్చు. రైతు రుణాల మాఫీపై రైతుల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు స్థానిక నాయకులు కలసి ఒక ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్లండని ఆదేశించారు.
దేశం ‘రుణ’వ్యూహం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు
నాయుడు తనయుడు లోకేష్బాబు త్వరలోనే రాష్ర్ట వ్యాప్తా పర్యటనకు
సిద్ధమవుతున్నారు. జూన్ నెలఖారులో కానీ జులై మొదటి వారంలో ఆయన రాష్ట్ర
వ్యాప్తా పర్యటన చేపట్టే అవకాశాలున్నట్లు లోకేష్ సన్నిహితులు
వెల్లడించారు. జులై మొదటి వారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరు జిల్లాలలో
బస్సు పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో లోకేష్ తన రాష్ట్ర వ్యాప్తా పర్యటనను
వినూత్నంగా చేపట్టాలని యోచిస్తున్నారన్నారు. పార్టీకి యువ రక్తాన్ని
ఎక్కించాలని ఆయన భావిస్తున్నారన్నారు. అందుకే రాష్ర్ట వ్యాప్తాంగా ఉన్న
కాలేజీలు, యూనివర్సిటీకేంద్రాల బాట పట్టాలని యోచిస్తున్నారన్నారు.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ కేంద్రాలతో పాటు మారుమూల ప్రాంతంలోని కాలేజీలలో కలియ తిరుగుతూ విద్యార్థి, యువతను కలుసుకుని పార్టీ వైపు ఆకర్షించాలని లోకేష్ నిర్ణయించారని వెల్లడించారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టీడీపీ మద్దతునివ్వాలని ఆయన విద్యార్థులను కోరనున్నారన్నారు. అదోగతి పాలైన రాష్ట్రం తిరిగి అభివృద్ధిపథంలో పయానించాలంటే, నిరుద్యోగ యువతీ, యువకులకు తిరిగి ఉద్యోగ, ఉపాధివకాశాలు లభించాలంటే టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం అనివార్యమని లోకేష్ వివరించనున్నారని పేర్కొన్నారు.
గతంలో టీడీపీ హయాంలో చదువుకున్న యువతీ, యువకులకు మల్టీనేషన్ కంపెనీలు పిలిచి ఉద్యోగావకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేయనున్నారన్నారు. బెంగళూర్కు ధీటుగా హైదరాబాద్ను ఐటీ రంగంలో అభివృద్ధి చేయడంలో టీడీపీ కీలకపాత్ర పోషించిన వైనాన్ని విద్యార్థి, యువతకు వివరించి ఆకట్టుకునే ప్రయత్నం లోకేష్ చేయనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే సామాజిక వెబ్సైట్ను వేదికగా చేసుకుని యువతతో తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్న లోకేష్ ఇకపై నేరుగా వారి మధ్యకు వెళ్లాలని నిర్ణయించుకోవడం వల్ల పార్టీకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పార్టీ పట్ల వారి ఆలోచనలు, అభిప్రాయాలను తెలుసుకుని అవకాశం లభిస్తుందంటున్నారు.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ కేంద్రాలతో పాటు మారుమూల ప్రాంతంలోని కాలేజీలలో కలియ తిరుగుతూ విద్యార్థి, యువతను కలుసుకుని పార్టీ వైపు ఆకర్షించాలని లోకేష్ నిర్ణయించారని వెల్లడించారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టీడీపీ మద్దతునివ్వాలని ఆయన విద్యార్థులను కోరనున్నారన్నారు. అదోగతి పాలైన రాష్ట్రం తిరిగి అభివృద్ధిపథంలో పయానించాలంటే, నిరుద్యోగ యువతీ, యువకులకు తిరిగి ఉద్యోగ, ఉపాధివకాశాలు లభించాలంటే టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం అనివార్యమని లోకేష్ వివరించనున్నారని పేర్కొన్నారు.
గతంలో టీడీపీ హయాంలో చదువుకున్న యువతీ, యువకులకు మల్టీనేషన్ కంపెనీలు పిలిచి ఉద్యోగావకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేయనున్నారన్నారు. బెంగళూర్కు ధీటుగా హైదరాబాద్ను ఐటీ రంగంలో అభివృద్ధి చేయడంలో టీడీపీ కీలకపాత్ర పోషించిన వైనాన్ని విద్యార్థి, యువతకు వివరించి ఆకట్టుకునే ప్రయత్నం లోకేష్ చేయనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే సామాజిక వెబ్సైట్ను వేదికగా చేసుకుని యువతతో తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్న లోకేష్ ఇకపై నేరుగా వారి మధ్యకు వెళ్లాలని నిర్ణయించుకోవడం వల్ల పార్టీకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పార్టీ పట్ల వారి ఆలోచనలు, అభిప్రాయాలను తెలుసుకుని అవకాశం లభిస్తుందంటున్నారు.
లోకేష్ కాలేజీ బాట
రాష్ట్రం బ్రోకర్ల రాజ్యంగా మారిపోయిందని, ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని, లక్షలాది మంది నిరుద్యోగులను వంచిస్తున్నారని టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు మండిపడ్డారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెవిపి రామచంద్రరావు పోషించిన పాత్రను ఇప్పుడు ఆయన సోదరుడు పోషిస్తున్నాడని ఆరోపించారు. శుక్రవారం బాబు ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి దేశమంతా తిరిగి వచ్చాక ఆయన తమ్ముడు ఏ ఫైలుమీద సంతకం పెట్టమంటే దానిపై పెడుతున్నారని, గతంలో కెవిపి ఇలానే చేశారని ఆరోపించారు. ఒక తమ్ముడు తిరుపతిలో ఉండి స్మగ్లింగ్ వ్యవహారాలు చూస్తాడు, మరో తమ్ముడు హైదరాబాద్లో ఉండి కెవిపి రామచంద్రరావు పాత్ర పోషిస్తూ వసూళ్లు చేస్తున్నాడని ఆరోపించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని, ఇప్పుడున్న సర్వీస్ కమిషన్ సభ్యులందరినీ తొలగించి అర్హత గల వారిని కొత్తగా నియమించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఉద్యోగ నియామకపు నోటిఫికేషన్ను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ఒక నెల రోజుల్లో కొత్త సభ్యులను నియమించి అప్పుడు నియామకాలు చేపట్టవచ్చునని సూచించారు. ఇప్పుడున్న సభ్యులంతా రాజకీయ పార్టీల కార్యకర్తలని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా వీరి నియామకం జరిగితే గవర్నర్ ఏ విధంగా ఆమోదించారని ప్రశ్నించారు. గవర్నర్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు కాంగ్రెస్ పార్టీ నాయకులేనని తెలిపారు. రాజీవ్గాంధీని ప్రధానమంత్రిని చేయాలని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడం నా జీవితాశయం అంటూ రాసుకున్న వారిని సభ్యులుగా ఎంపిక చేశారని తెలిపారు. గుబ్బా చంద్రశేఖర్ సత్తెనపల్లి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించాడని, రోశయ్య అనుచరుడని, వైశ్య సంఘం అభివృద్ధి తన లక్ష్యం అని తన దరఖాస్తులో రాసుకున్నాడని చంద్రబాబు తెలిపారు. సీతారామరాజు హైదరాబాద్లో కాంగ్రెస్ కార్యకర్త అని లేడీ బ్రోకర్ సంధ్యారాణి ప్లాట్లో పేకాట ఆడుతూ దొరికి పోయాడని తెలిపారు.
కె. రిపుంజయరెడ్డి వైఎస్కు పిఎగా పని చేశాడని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా వంద కోట్ల రూపాయలు సంపాదించాడని తెలిపారు. నంద్యాల మున్సిపల్ చైర్మన్గా పని చేసిన ఎండి నౌమన్ను సభ్యునిగా నియమించారని విమర్శించారు. పి. రవీందర్రావు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడని తెలిపారు. పిజి చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసే వీరంతా డిగ్రీ చదివిన వారని అన్నారు. గవర్నర్కు బాధ్యత లేదా? వీరి నియామకాన్ని ఎలా ఆమోదించారో గవర్నర్ చెప్పాలని ప్రశ్నించారు. టిడిపి హయాంలో నిబద్ధత గల వారిని సభ్యులుగా నియమించినట్టు తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయిన తలేభద్రయ్యను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా చంద్రబాబు నియమించిన విషయాన్ని గుర్తు చేయగా, ఒకరిద్దరు అలాంటి వారిని నియమించినా ఎక్కువగా విద్యావంతులనే నియమించినట్టు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి విచారణ జరిపించాల్సిన అవసరం లేదా అని అడిగారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని, కమీషన్ సభ్యులను తొలగించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ స్పందించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయపరంగా కూడా పోరాడతామని చంద్రబాబు తెలిపారు.
ఇది బ్రోకర్ల రాజ్యం
ఒకవైపు తెలంగాణలో తెలుగుదేశం వైపు వలసలు నెమ్మదిగా సాగుతుంటే..సీమాంధ్ర ప్రాంతంలో ఈ పార్టీవైపు కాస్తంత వేగంగా వలసలు పుంజుకునేలా కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్ర ఏరియాలో ఏమీ అనుకూలమైన పరిస్థితులు కనపడటం లేదు. అంతర్గత కలహాలతో అట్టుడుకుతున్న, తీవ్రమైన ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ను నమ్ముకుని ప్రయోజనం లేదని అటు నాయకులు, కార్యకర్తలు బలంగా విశ్వసిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ పార్టీ పరిస్థితి కూడా ప్రస్తుత పరిణామాల మధ్య ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో వలసవాదులకు తెలుగుదేశం పార్టీనే కాస్తంత విశ్వసనీయమైన గూడుగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా చెదరని క్యాడర్ ఉండటం, సీమాంధ్ర ప్రాంతాల్లో నమ్మకమైన ఓటు బ్యాంకు ఉండటం టీడీపీకి అనుకూలమైన పరిస్థితులుగా మారాయి.
ఈ నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ నేతలను తెలుగుదేశం పార్టీ ఆకర్షిస్తోంది. ఇప్పుడు గనుక తెలుగుదేశం అధ్యక్షుడు కాస్తంత చొరవ తీసుకుని... సంప్రదింపులు జరిపితే... ఎగిరి రావడానికి చాలా మంది కాంగ్రెస్ నేతలే సిద్ధంగా ఉన్నారు! వీరి లో కొందరు మాజీ మంత్రులు, ప్రస్తుతం పదవిలో ఉన్న మంత్రులు కూడా ఉండటం విశేషం! ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం అగ్రనాయకత్వాన్ని ఈ విషయంలో సంప్రదింపులు జరిపారని వినికిడి. అయితే మరీ ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న నాయకుల విషయంలో తెలుగుదేశం అచితూచి అడుగులు వేస్తోంది. వలసలను ప్రోత్సహించడం ద్వారా అధికార పార్టీని మరింతగా దెబ్బ తీయడం తెలుగుదేశానికి అనుకూలమైన వ్యూహామే అయినా... ఈ విషయంలో తెలుగుదేశం కొన్ని మోరల్స్ ను ఫాలో అవుతోందని తెలుస్తోంది. మరి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నట్టుగా గేట్లు ఎత్తేస్తే...తెలుగుదేశంలోకి రావడానికి చాలా మందే రెడీ ఉన్నారని సీమాంధ్ర ప్రాంత నేతలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం!
తెలుగుదేశం దిశగా సీమాంధ్రవలసలు!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)ను భ్రష్టు పట్టించింది, అక్రమాలకు అడ్డగా మార్చింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. ఏపీపీఎస్సీలో అక్రమాలు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. ఏపీపీఎస్సీపై కొన్ని లక్షల మంది విద్యార్థులు ఆశలు పెట్టుకుంటారని, వారికి సరైన న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ నియామక సభ్యుల ఎంపిక సరిగా లేదని ఆరోపించారు. ఏపీపీఎస్సీ సభ్యుల్లో అందరూ డిగ్రీ అర్హత ఉన్నవారే అని తెలిపారు. ఏపీపీఎస్సీ సభ్యులలో ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలే అని చెప్పారు. సభ్యుల ఎంపిక పారదర్శకంగా లేదని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఏటా డీఎస్సీ నిర్వహించినా ఎలాంటి అవినీతి, ఆరోపణలు రాలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం బ్రోకర్ల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. సమాజ సేవ కోసం పలువురు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. సమాజాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్న ఆకాంక్ష అందరిలో ఉందన్నారు.
ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించింది వైఎస్సే:బాబు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ధనవంతుల పార్టీ అని తెలుగుదేశం పార్టీ
సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం మండిపడ్డారు. పార్టీకి
చెందిన యువనేత నాగరాజు మృతి చెందితే ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల
చంద్రశేఖర రావు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కెసిఆర్ దగుల్బాజి,
మోసకారి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మవద్దన్నారు. కెసిఆర్ వల్ల తెలంగాణ
రాదన్నారు.
తెరాసను, కెసిఆర్ను నమ్ముకోవడం కంటే చావే గతి
అన్నారు. కెసిఆర్ ఓ బకాసురుడు అన్నారు. వలస వెళ్లిన నేతలను తెలంగాణవాదులు
నమ్మొద్దన్నారు. తెలంగాణ ప్రజలు ఛీ కొడతారనే కెసిఆర్ నాగరాజు మృతదేహాన్ని
చూసేందుకు కూడా వెళ్లలేదన్నారు. కెసిఆర్ రాజకీయాలకు ఓ అమాయక యువకుడు
బలయ్యారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ధనవంతుల పార్టీ: మోత్కుపల్లి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర నిప్పులు చెరిగారు. కిరణ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడుతున్నారని ఆరోపించారు. కళంకిత మంత్రులను కాపాడేందుకు కిరణ్ ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేశారన్నారు. తన పాలనలో తప్పులు ఎత్తి చూపించిన వారిని బర్తరఫ్ చేస్తున్నారని విమర్శించారు. జగన్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా కిరణ్ సహకారముందన్నారు.
కిరణ్ జగన్మోహన్ రెడ్డికి అండ : దూళిపాళ్ల
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పలు నియోజకవర్గాల
కార్యకర్తలతో హైదరాబాదులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కొన్ని జిల్లాలకే పరిమితమైన పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం
లేదన్నారు.
తెరాస కేవలం తెలంగాణ ప్రాంతానికే పరిమితమని, అది
అన్ని జిల్లాల్లో ప్రభావం చూపలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీమలో
రెండున్నర జిల్లాలకే పరిమితమైందని, ఉత్తరాంధ్రలో ఉనికే లేదని, కోస్తాంధ్రలో
ప్రభావం తగ్గిందని చెప్పారు. 294 జిల్లాల్లో టిడిపి ఉందని, కాబట్టి వచ్చే
ఎన్నికలలో టిడిపియే గెలుస్తుందని ఆయన చెప్పారు. పార్టీ బలోపేతానికి అందరు
కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వైకాపా, తెరాసా కొన్ని జిల్లాలకే పరిమితమైన పార్టీలు:చంద్రబాబు
Subscribe to:
Posts
(
Atom
)