March 28, 2013

సాగర తీరంలో చంద్రబాబు సైకత శిల్పం

కాకినాడలోని సూర్యారావుపేట సాగర తీరంలో చంద్రబాబు సైకత శిల్పాన్ని ఆ పార్టీ నగర శాఖ మాజీ అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు గురువారం రూపొందించారు. టీడీపీ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి అండ నినాదంతో పార్టీ చిహ్నాన్ని తీర్చిదిద్దారు.