March 15, 2013

టీఆర్ఎస్ నేతలు అసత్యాలు మానుకోవాలి : దేవినేని

హైదరాబాద్ : టీఆర్ఎస్ నేతలు అసత్యాలు మానుకోవాలని టీడీపీ నేత దేవినేని ఉమా సూచించారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో తమకు తెలుసన్నారు. టీఆర్ఎస్ ఎజెండాను టీడీపీ అమలు చేయాల్సిన అవసరం లేదని దేవినేని ఉమా పేర్కొన్నారు.