March 15, 2013
స్థానిక ఎన్నికల్లో గెలుపు టీడీపీదే
యద్దనపూడి : రాబోయే స్థానిక
సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకు నేందుకు
కార్యకర్తలందరూ ఐక్యంగా కృషి చేయాలని పర్చూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి
ఏలూరి సాంబశివరా వు పిలుపునిచ్చారు. బుధవారం యద్ద నపూడిలోని గోనుగుంట
అప్పయ్య ఇంటి వద్ద మండల పార్టీ అధ్యక్షుడు రంగయ్యచౌదరి అధ్యక్షతన
కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రం
లో విద్యుత్ సంక్షోభం వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నార న్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సర్ చార్జిల పేరుతో పేద ప్రజలపై అధిక భారం మోపుతుందని విమర్శించారు. మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని,సాగర్ కాల్వ ద్వారా చెరువుకు నీరు నింపి తాగునీటి సమ స్య లేకుండా ప్రజా ప్రతినిధులు, అధి కారులు చొరవ తీసుకోవాలన్నారు. ముందు గా గన్నవరంలో ముస్లిం పీర్ల చావిడిని పరిశీలించారు. ధూళిపాళ్ల రామస్వామి, కొల్లా సాంబశివరావుల ను పరామర్శించారు.
ఈ సమావేశం లో టీడీపీ నాయకులు కనపర్తి నాగేశ్వ రరావు, కోడె రామారావు, గోనుగుం ట్ల పెద్దబ్బాయి, నాగేశ్వరరావు, పెద్ద బాబు, పేరయ్య, కామేశ్వరరావు, ఈ దర రవి, రాము, కిరణ్, పోపూరి శ్రీను, ఆదినారాయణ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సర్ చార్జిల పేరుతో పేద ప్రజలపై అధిక భారం మోపుతుందని విమర్శించారు. మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని,సాగర్ కాల్వ ద్వారా చెరువుకు నీరు నింపి తాగునీటి సమ స్య లేకుండా ప్రజా ప్రతినిధులు, అధి కారులు చొరవ తీసుకోవాలన్నారు. ముందు గా గన్నవరంలో ముస్లిం పీర్ల చావిడిని పరిశీలించారు. ధూళిపాళ్ల రామస్వామి, కొల్లా సాంబశివరావుల ను పరామర్శించారు.
ఈ సమావేశం లో టీడీపీ నాయకులు కనపర్తి నాగేశ్వ రరావు, కోడె రామారావు, గోనుగుం ట్ల పెద్దబ్బాయి, నాగేశ్వరరావు, పెద్ద బాబు, పేరయ్య, కామేశ్వరరావు, ఈ దర రవి, రాము, కిరణ్, పోపూరి శ్రీను, ఆదినారాయణ పాల్గొన్నారు.
Posted by
arjun
at
7:07 AM