March 15, 2013

సీఎంకు రైతుల కష్టాలు పట్టవు:

హరికేన్ తుఫాన్ వచ్చినపుడు 1996లో రాజమండ్రిలో మకాం వేసి న విషయాన్ని చంద్రబాబు పదే పదే గర్తు చేస్తున్నారు. నీలం తుఫాన్ తరువాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మొక్కుబడి పర్యటనలు చేసి రైతుల కష్టాలు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.అప్ప ట్లో తాను సచివాలయాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకున్నానన్నారు. కొబ్బరి చెట్టుకు రూ. 1100లు పరిహారం ఇప్పించేలా అ ప్పటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఒ ప్పించి న్యాయం చేశానని గుర్తు చే శారు. ఇలా ప్రతీ పల్లెల్లో రైతన్నల స మస్యల ప్రస్తావిస్తూ ప్రభుత్వం రైతు ల్లో ఉన్న వ్యతిరేకతను చక్కగా వినియోగించుకుంటున్నారు. దీంతో బా బు ప్రసంగాలకు మంచి స్పందన ల భిస్తోంది.