ఆత్మకూర్(ఎస్): పెంచిన
విద్యుత్ చా ర్జీలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో సంతకాల
సేకరణ చేపట్టారు. మండల పరిధిలోని ఏపూర్లో ఆ పార్టీ మండల
అధ్యక్షుడు సోమిరెడ్డి శ్రీనివాస్రెడ్డి సంతకాల సేకరణ ప్రారంభించి
మాట్లాడారు. విద్యుత్చార్జీలు పెంచి సా మాన్యుడిపై పెనుభారం మోపారని అన్నా
రు. కార్యక్రమంలో నాయకులు లింగయ్య, నజీర్, వెంకన్న, ముత్తయ్య, బిక్షం, సోమ
య్య, మధుసూదన్, బాబు, లింగమల్లు తదితరులు పాల్గొన్నారు.