April 21, 2013
చంద్రబాబు పాదయాత్రకు అపూర్వ స్పందన:రమేష్ రెడ్డి
సూర్యాపేటటౌన్: రాష్ట్రంలో
టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్రకు అపూర్వ స్పందన
వస్తుందని సూర్యాపేట నియోజకవర్గ టీడీ పీ ఇన్చార్జ్ పటేల్ రమేష్రెడ్డి
అన్నారు. శనివారం స్థా నిక టీడీపీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు, రా ష్ట్ర
నాయకుడు పెద్దిరెడ్డి రాజా జన్మదినం సందర్భం గా ఆయన కేక్కట్ మాట్లాడారు.
వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో చంద్రబాబు 200రోజులు 2750 కిలోమీటర్లు
పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని అన్నారు. పట్టణంలోని
14వవార్డు విజయకాలనీలో మహ్మద్హర్షద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కి
రాజీనామా చేసి 100 మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ పట్టణానికి పాలేరు జలాలు అందించడంలో కాంగ్రెస్ ప్ర భుత్వం
విఫలమైందని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో మంచినీరు దొరకడం లేదని, మందు మాత్రం పుల్ దొరుకుతుందని విమర్శించారు. పట్టణ అధ్యక్షు డు ఎండీ షఫీఉల్లా అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో నాయకులు బడుగుల లింగయ్యయాదవ్, జుట్టుకొండ సత్యనారాయణ, బూరబాల సైదులుగౌడ్, పె ద్దిరెడ్డి కళ్యాణ్, చంద్రశేఖర్, కృష్ణ, నేరేళ్ల మధుగౌడ్, స గరపు ప్రసాద్, నెమ్మాది బిక్షం, ఈదుల యాదగిరి, సోమిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఒంటెద్దు వెంకన్న, కనుకుం ట్ల శారదాదేవి, దేవేందర్, గౌష్, జానీబాయి, రత్నావత్ శ్రీను, బత్తుల వెంకటయ్య, మేడి విశ్వం, బెల్లంకొండ సైదులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
7:17 AM