April 21, 2013
వచ్చే ఎన్నికల్లో తేదేపాకే అధికారం:మన్నె రవీంద్ర
పుల్లలచెరువు: రాబోయే
సార్వత్రి క ఎన్నికల్లో నారా చంద్రబాబునా యుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం
పార్టీ అధి కారాన్ని చేజిక్కించుకుం టుందని జిల్లాపరిషత్ మాజీ వైస్ ఛైర్మ
న్ డాక్టర్ మన్నె రవీంద్ర అన్నారు. శు క్రవారం రాత్రి శ్రీరామనవమి సంద
ర్భంగా అక్కపాలెంలో ఏర్పాటు చేసిన ఎలిక్ట్రికల్ ప్రభపై ఆయన మాట్లాడారు.
నియోజకవర్గంలో ఇంతకు ముందు జ రిగిన సొసైటీ ఎన్నికలను పరిశీలిస్తే తె
లుగుదేశం పార్టీకి పూర్వవైభవం తిరిగి వస్తుందన్న సంకేతాలు స్పష్టంగా కని
పిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం కార్యకర్తలకు దోచిపెట్టడంలోనే
దృష్టి కేంద్రీకరించిందని, సామాన్యుల కు అన్ని విధాల నష్టాలను కలుగజేస్తు
న్నదని ఆయన అన్నారు.
విద్యుత్ చా ర్జీలను పెంచడం, తదితర అంశాలతో పేదవారి నడ్డివిరుస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. ఎర్రగొండపాలెం ని యోజకవర్గ అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని అ న్నారు. మరో త్రిసభ్య కమిటీ సభ్యుడు చేకూరి ఆంజనేయులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంట్రా క్టుల పేరుతో ప్రజల సొమ్మును స్వాహా చేస్తున్నారన్నారు. గంగవరంలో రేషన్ డీలర్లు రేషన్ను బ్లాక్ మార్కెట్లో విక్ర యించడం ఇందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు.
దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోద్భలం ఎంతో ఉందని ఆయన విమర్శించారు. నియోజకవ ర్గంలో అభివృద్ధి పేరుతో కార్యకర్తలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్నా రు. రాష్ట్ర రైతుసంఘం కార్యవర్గ స భ్యుడు కాకర్ల కోటయ్య, పుల్లలచెరు వు టీడీపీ కన్వీనర్ శనగ నారాయణరెడ్డి, మాజీ కన్వీనర్ శనగ సుబ్బారెడ్డి, ఎర్ర గొండపాలెం మాజీ సర్పంచ్ కంచర్ల సత్యనారాయణ గౌడ్, మండల తెదే పా నాయకులు శతకోడు వెంకటరెడ్డి, ఎర్రయ్య, మేడికొండ లక్ష్మి నారాయణ చౌదరి, ద్వారకచర్ల అంజిరెడ్డి తది తరులు పాల్గొన్నారు.
విద్యుత్ చా ర్జీలను పెంచడం, తదితర అంశాలతో పేదవారి నడ్డివిరుస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. ఎర్రగొండపాలెం ని యోజకవర్గ అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని అ న్నారు. మరో త్రిసభ్య కమిటీ సభ్యుడు చేకూరి ఆంజనేయులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంట్రా క్టుల పేరుతో ప్రజల సొమ్మును స్వాహా చేస్తున్నారన్నారు. గంగవరంలో రేషన్ డీలర్లు రేషన్ను బ్లాక్ మార్కెట్లో విక్ర యించడం ఇందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు.
దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోద్భలం ఎంతో ఉందని ఆయన విమర్శించారు. నియోజకవ ర్గంలో అభివృద్ధి పేరుతో కార్యకర్తలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్నా రు. రాష్ట్ర రైతుసంఘం కార్యవర్గ స భ్యుడు కాకర్ల కోటయ్య, పుల్లలచెరు వు టీడీపీ కన్వీనర్ శనగ నారాయణరెడ్డి, మాజీ కన్వీనర్ శనగ సుబ్బారెడ్డి, ఎర్ర గొండపాలెం మాజీ సర్పంచ్ కంచర్ల సత్యనారాయణ గౌడ్, మండల తెదే పా నాయకులు శతకోడు వెంకటరెడ్డి, ఎర్రయ్య, మేడికొండ లక్ష్మి నారాయణ చౌదరి, ద్వారకచర్ల అంజిరెడ్డి తది తరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
7:07 AM