March 7, 2013

కుప్పంలో నారా లోకేష్ పర్యటన

టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ నేడు(గురువారం) కుప్పంలో పర్యటించనున్నారు. నేటి ఉంచి మూడు రోజుల పాటు పర్యటన జరుగనుంది. లోకేష్ పర్యటనపై పార్టీ కార్యాలయం తొలిసారిగా అధికారిక ప్రకటన చేసింది.