March 7, 2013
ఇంజనీరింగ్ కాలేజీల్లో అర్హత లేని సిబ్బంది: టీడీపీ
ఇంజనీరింగ్ కళాశాలల్లో అర్హత లేని సిబ్బందిని
నియమిస్తున్నారని, ఈ అంశంపై ఎఎఫ్ఆర్సీ దృష్టి సారించాలని టీడీపీ రాష్ట్ర
కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి సూచించారు. బుధవారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన
చేస్తూ.. తనిఖీలు చేసే ఎఎఫ్ఆర్సీకి చూపించే సిబ్బందిని యాజమాన్యాలు
కాలేజీల్లో తర్వాత కొనసాగించడం లేదని ఆరోపించారు.
Posted by
arjun
at
1:52 AM