April 24, 2013
శిద్దా పాదయాత్రకు విశేష స్పందన
దర్శి: దర్శి పట్టణంలో
టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాద యాత్రకు విశేష స్పందన లభిం చడం పట్ల
టిడిపి పోలిట్ బ్యూరో సభ్యు డు, దర్శి నియోజకవర్గ ఇన్ చార్జీ
శిద్దారాఘవరావు ఆనందం వ్యక్తం చేశారు. దర్శి పట్టణంలో సోమవారం ఆటోనగర్,
అద్దం కి రోడ్డు, వెలమ వారి వీధుల్లో మాజీఎమ్మెల్యే నారపుశెట్టి పాపారా
వులతో కలిసి ఇంటింటికి టీడీపీ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా శిద్ధారాఘ
వరావు మాట్లాడుతూ ప్రజలు పాదయాత్రలో చూపిస్తున్న ఆదరణ మరు వలేనిదన్నారు.
పేద ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే ఆవేదన కలుగుతుం దన్నారు. కనీస వసతులు లేక ఎస్టీకాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఎస్సీకా లనీలలో తాగునీటి వసతులు లేక ఇబ్బం దులు పడుతున్నామని పలువురు మహిళ లు తమ సమస్యలను శిద్దా దృష్టికి తీసు కొచ్చారు. ఎస్సీ కాలనీలకు ఖర్చు చేయా ల్సిన నిధులను ఇతర ప్రాంతాలకు తరలిం చి తమకుతీరని అన్యాయం చేస్తున్నార ని పేర్కొన్నారు. ఎస్సీకాలనీ లలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
బోర్లు మరమ్మతులు చేయిస్తామని, ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయిస్తామ న్నారు. అనంతరం అద్దంకి రోడ్డుమీదు గా వెలమవారి వీధిలో పాదయాత్ర కొనసా గింది. అడుగడు గునా మహిళలు హరతులు ఇచ్చి స్వాగ తం పలికారు. ప్రజలు పూల వర్షం కురిపిం చారు. పాదయాత్రకు లభిం చిన స్పందన చూసి కార్యకర్తలు, నా యకులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్ర మంలో మాజీఎమ్మెల్యే, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు నారపుశెట్టి పాపారావు, పట్టణ అధ్యక్షుడు యా దగిరి వాసు, జిల్లా కార్యవర్గ సభ్యుడు పరిటాల సురేష్, మండల అధ్య క్షుడు బల్లగిరి శీనయ్య, మాజీఅధ్యక్షుడు బొట్లకో టేశ్వ రరావు, సింగిల్విండో అధ్యక్షుడు కె.చంద్రశేఖర్, మాజీ అధ్యక్షుడు సంగా తిరు పతిరావు, తెలుగుమహిళా నాయకు రాలు శోభారాణి, స్ధానిక నాయకులు రాచపూడి మోషే, మునగాశ్రీనివాసరావు, బీరం వెంకటేశ్వ రరెడ్డి, గోళ్ళపాటి మార్క్, గర్నెపూడి జోసఫ్, గూడూరి బాలగురు వయ్య, తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే ఆవేదన కలుగుతుం దన్నారు. కనీస వసతులు లేక ఎస్టీకాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఎస్సీకా లనీలలో తాగునీటి వసతులు లేక ఇబ్బం దులు పడుతున్నామని పలువురు మహిళ లు తమ సమస్యలను శిద్దా దృష్టికి తీసు కొచ్చారు. ఎస్సీ కాలనీలకు ఖర్చు చేయా ల్సిన నిధులను ఇతర ప్రాంతాలకు తరలిం చి తమకుతీరని అన్యాయం చేస్తున్నార ని పేర్కొన్నారు. ఎస్సీకాలనీ లలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
బోర్లు మరమ్మతులు చేయిస్తామని, ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయిస్తామ న్నారు. అనంతరం అద్దంకి రోడ్డుమీదు గా వెలమవారి వీధిలో పాదయాత్ర కొనసా గింది. అడుగడు గునా మహిళలు హరతులు ఇచ్చి స్వాగ తం పలికారు. ప్రజలు పూల వర్షం కురిపిం చారు. పాదయాత్రకు లభిం చిన స్పందన చూసి కార్యకర్తలు, నా యకులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్ర మంలో మాజీఎమ్మెల్యే, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు నారపుశెట్టి పాపారావు, పట్టణ అధ్యక్షుడు యా దగిరి వాసు, జిల్లా కార్యవర్గ సభ్యుడు పరిటాల సురేష్, మండల అధ్య క్షుడు బల్లగిరి శీనయ్య, మాజీఅధ్యక్షుడు బొట్లకో టేశ్వ రరావు, సింగిల్విండో అధ్యక్షుడు కె.చంద్రశేఖర్, మాజీ అధ్యక్షుడు సంగా తిరు పతిరావు, తెలుగుమహిళా నాయకు రాలు శోభారాణి, స్ధానిక నాయకులు రాచపూడి మోషే, మునగాశ్రీనివాసరావు, బీరం వెంకటేశ్వ రరెడ్డి, గోళ్ళపాటి మార్క్, గర్నెపూడి జోసఫ్, గూడూరి బాలగురు వయ్య, తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
5:29 AM