April 24, 2013
టీఆర్ఎస్ దుర్మార్గపు పార్టీ : కోడెల
బయ్యారం గనులను వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్కు దోచిపెట్టినప్పుడు నోరు మెదపని కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ దోపిడీ, అవినీతి జగన్ పార్టీలను అంతమొందించేందుకు విశాఖ సభ నాంది పలుకుతోందని ఆయన తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పట్టించుకోకుండా ఇందిరమ్మకలలు అంటూ సీఎం కిరణ్కుమార్రెడ్డి జిల్లాలో తిరుగుతున్నారని కోడెల విమర్శించారు
Posted by
arjun
at
5:02 AM