April 15, 2013
చంద్రబాబు బడులు తెరిస్తే...కిరణ్ బార్లు తెరుస్తున్నారు
మార్టూరు రూరల్ : విద్య ఉంటే
రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించ వచ్చని చంద్రబాబు నాయుడు గ్రా మాలలో
పాఠశాలలు ఏర్పాటుచేస్తే.. ఇప్పుడు కిరణ్కుమార్రెడ్డి మద్యం దుకాణాలు
ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి విమ ర్శించారు.
మండలంలోని జొన్నతాళి లో ఏలూరి సాంబశివరావు క్యాంప్ కార్యాలయం వద్ద ఆదివారం
నిర్వ హించిన యువ శంఖారావం కార్యక్ర మంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
యువశక్తి అణుశక్తి కంటే శక్తివంతమై నదన్నారు. యువతకు చేయూతని చ్చేందుకు
చేపట్టిన యువశంఖారావం కాంగ్రెస్ నాయకుల్లో దడ పుట్టిస్తుం దన్నారు. యువతకు
ఉపాధి కరువై మద్యం మత్తులో తేలియాడుతున్నార న్నారు.
రాష్ట్రంలో ఐదు లక్షల ఉద్యోగా లు ఖాళీగా ఉన్నాయని, 50 లక్షల మంది నిరుద్యోగులు పొట్ట చేత పట్టు కొని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల పాదయాత్ర జనం వైపు చేతులు, భూముల వైపు చూపు ల్లా సాగుతుందన్నారు. యువతకు దశ దిశ నిర్ధేశించేందుకు శంఖారావం ఏర్పాటు చేశామని, రెండువేల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకు న్నారని, టీడీపీ పర్చూరు నియోజకవ ర్గ ఇన్చార్జి ఏలూరి సాంబశివరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రం గాలలో విఫలమైందన్నారు. ఉద్యో గాలు లేక యువత, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా రన్నారు. అనంతరం అంబేద్కర్, ఎన్టీ ఆర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మానం బ్రహ్మయ్య, ఆదినారాయణ, పోపూరి శ్రీనివాసరావు, జనార్ధన్, రవి, రజాక్, బండి నాగేశ్వరరావు, శ్రీహర్ష, రంగయ్యచౌదరి, ఉప్పలపాటి నాగేం ద్రమ్మ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొ న్నారు. వీర భద్రయ్య అనే వ్యక్తి కుట్టు లేకుండా నేసిన తెలుగుదేశం జెండాను నర్సిరెడ్డి, ఏలూరి సాంబశివరావులు ఆవిష్కరించారు.
రాష్ట్రంలో ఐదు లక్షల ఉద్యోగా లు ఖాళీగా ఉన్నాయని, 50 లక్షల మంది నిరుద్యోగులు పొట్ట చేత పట్టు కొని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల పాదయాత్ర జనం వైపు చేతులు, భూముల వైపు చూపు ల్లా సాగుతుందన్నారు. యువతకు దశ దిశ నిర్ధేశించేందుకు శంఖారావం ఏర్పాటు చేశామని, రెండువేల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకు న్నారని, టీడీపీ పర్చూరు నియోజకవ ర్గ ఇన్చార్జి ఏలూరి సాంబశివరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రం గాలలో విఫలమైందన్నారు. ఉద్యో గాలు లేక యువత, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా రన్నారు. అనంతరం అంబేద్కర్, ఎన్టీ ఆర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మానం బ్రహ్మయ్య, ఆదినారాయణ, పోపూరి శ్రీనివాసరావు, జనార్ధన్, రవి, రజాక్, బండి నాగేశ్వరరావు, శ్రీహర్ష, రంగయ్యచౌదరి, ఉప్పలపాటి నాగేం ద్రమ్మ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొ న్నారు. వీర భద్రయ్య అనే వ్యక్తి కుట్టు లేకుండా నేసిన తెలుగుదేశం జెండాను నర్సిరెడ్డి, ఏలూరి సాంబశివరావులు ఆవిష్కరించారు.
Posted by
arjun
at
6:35 AM