April 15, 2013
చంద్రబాబును మెప్పించిన అయ్యప్ప
దాంతో విజయ్ వీరావేశంతో గంభీరంగా చేసిన ప్రసంగం సభను ఆకట్టుకుంది. చంద్రబాబు పాలన రాష్ట్రంలో సువర్ణ అధ్యాయాన్ని సృష్టించిందని, భవిష్యత్తులో మరోసారి సువర్ణయుగం రాబోతుందని ఆయన కొనియాడారు. గ్రామాల్లో మత్తులో జోగుతూ నిర్వీర్యమైపోతున్న యువతను తట్టిలేపడానికే 63సంవత్సరాల వయస్సులో చంద్రబాబు పాదయాత్ర చేపడుతున్నారన్నారు. నర్సీపట్నం కంచుకోటను మరలా చంద్రబాబు చేతుల్లో పెట్టబోతున్నామని, అయ్యన్నపాత్రుడును మరోసారి ఎమ్మెల్యేగా చూడబోతున్నామని విజయ్ అన్నారు. ఈ సందర్భంగా నర్సీపట్నం ఎమ్మెల్యే తదితరులను తీవ్రస్థాయిలో ఆయన విమర్శించారు.
Posted by
arjun
at
6:30 AM