April 5, 2013
నాడు ఎన్టీఆర్, ఈ రోజు చంద్రబాబునాయుడు 'మేమున్నాం' అంటూ భరోసా
నిజమైన పెదకాపు.. చంద్రబాబే
గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత రిజర్వేషన్లు దెబ్బతినకుండానే కాపు సామాజిక వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించడమే కాపుల పట్ల తెలుగుదేశం పార్టీ నిబద్ధతతకు నిదర్శనమని సాంబశివరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Posted by
arjun
at
7:54 AM