April 5, 2013
సర్చార్జీలు వైఎస్ చలవే: లోకేశ్
వ్యాఖ్యానించారు. ట్విటర్లో ఈ వ్యాఖ్య చేశారు.
తన వ్యాఖ్యకు మద్దతుగా ప్రభుత్వ ఉత్తర్వు ప్రతి ని జత చేశారు. ఎఫ్ఎస్ఏ
చార్జీల వసూలుకు అనుమతిస్తూ వైఎస్ సర్కారు 2009లో ఆదేశాలిచ్చిందని, ఈ
మేరకు ఈఆర్సీ ముందు ప్రతిపాదనలు ఉంచాలని డిస్కంలను ఆదేశించిందని ఈ
ఉత్తర్వుల్లో ఉంది. "2004- 09 మధ్యలో వైఎస్ ఒక్క మెగావాట్ ఉత్పత్తి
కొత్తగా సాధించలేదు. పైగా 29-6-09 నుంచి ఎఫ్ఎస్ఏ వసూలుకు ఆదేశాలు జారీ
చేశారు. వైసీపీకి ఇవి తెలుసుకోవాలని ఉందా'' అని లోకేశ్ ప్రశ్నించారు.
Posted by
arjun
at
2:51 AM