March 13, 2013
కాంగ్రెస్, వైసీపీ క్కటే
లక్కవరపుకోట:వైసీపీ, కాంగ్రెస్లు
ఒక్కటేనని, టీడీపీ ఎప్పుడో చెప్పిందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
అన్నారు. మంగళవారం ఆమె విలేఖ రులతో మాట్లాడారు. రాహుల్గాం«ధీని 2014లో
ప్రధానమంత్రిని చేయడానికి మేం పూర్తిగా సహకరిస్తామని, కాంగ్రె స్లో
విలీనమవుతామని వైసీపీ గౌర వాధ్యక్షురాలు విజయమ్మ వ్యాఖ్యలతో అది
తేటతెల్లమయ్యిందన్నారు. గను లు, భూములు, అడ్డగోలుగా కట్టబెట్టి కోట్లాది
రూపాయల ప్రజాధనాన్ని లూ టీ చేసి కొడుకు జగన్మోహన్రెడ్డికి ధారాదత్తం చేసి,
రాష్ట్రాన్ని అధోగతి పట్టించి న ఘనత రాజశేఖర్రెడ్డిదేనన్నారు.
ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం, కొన్ని ప్రగ తిశీల పత్రికలు అలుపెరగకుండా చేసి న పోరాట ఫలితంగా జగన్ అవినీతి భాగోతం బైటపడి, జైలు పాలయ్యాడ న్నారు. కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి జగన్ను శిక్షించకుండా నాటకాలు ఆడుతోందన్నారు. జగన్కి శిక్ష పడకుండా ఉండేందుకు వైసీపీ రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతిచ్చిందన్నారు. ఎవరి ప్రయోజనాలకనుగుణంగా వారు ఎత్తులు వేస్తూ కాంగ్రెస్, వైసీపీ ప్రజలను మ భ్యపెడుతున్నరన్నారు.
వైసీపీ నిజస్వరూపం బయటపడింది
గజపతినగరం: వైసీపీ నిజ స్వరూపాన్ని విజయలక్ష్మి బయట పెట్టారని మాజీ మంత్రి పడాల అరుణ అన్నా రు. మంగళవారం ఆమె తన నివాసం లో విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రె స్తో వైసీపీ చీకటి ఒప్పందాలను కొనసాగిస్తోందని, టీడీపీ మొదటి నుంచి చెప్తూనే ఉందన్నారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఆ పార్టీ రకరకా ల వేషాలు వేస్త్తోందన్నారు. జరుగుతు న్న పరిణామాలను అర్థం చేసుకుని ప్ర జలు వైసీపీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. షర్మిళకు పాదయాత్ర చేసే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. అ సత్య ప్రచారాలకు షర్మిళ ఓ బాకా అని అన్నారు.
సమావేశంలో పార్టీ నాయకు లు సామంతుల పైడిరాజు, మండల పైడిరాజు, మజ్జి గోవింద, నక్కల రా మినాయుడు, మజ్జి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, వైసీపీ విష వృక్షపు కొమ్మలే
పార్వతీపురంటౌన్: కాంగ్రెస్, వైసీ పీ ఒకే విష వృక్షానికి చెందిన కొమ్మలే నని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షు డు ద్వారపురెడ్డిజగదీష్ అన్నారు. మం గళవారం ఆయన పార్టీ కార్యాలయం లో విలేఖరులతో మాట్లాడారు. ఎన్ని కల ముందు ఏ పార్టీతో పొత్తు పెట్టుకో మని ప్రగల్భాలు పలికిన వైసీపీ నేడు కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు. జైల్లో ఉండి పిల్ల కాంగ్రెస్, జైలు బయట తల్లి కాంగ్రెస్ విలీనం కోసం ఉవ్విళ్లూరుతున్నాయ న్నారు.
ప్రజల పక్షాన, ప్రజలకు అం డగా నిలబడి పనిచేసేది ఒక్క తెలుగు దేశం పార్టీయేనన్నారు. అధికారం కో సం ఆ రెండు పార్టీలు ఎంతకైనా తెగి స్తాయని ప్రజలు గమనిస్తున్నారన్నా రు. వైఎస్సార్ మరణం కాంగ్రెస్ కుట్ర అని పలికిన విజయమ్మ అదే కాంగ్రెస్ కు ఎలా మద్దతు ఇస్తామని చెపుతున్నా రన్నారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, బొబ్బిలి చి రంజీవులు, మిరియాల ప్రకాష్ రావు, దేవకోటి వెంకటనాయుడు, చిన్ను తది తరులు ఉన్నారు.
Posted by
arjun
at
6:08 AM