March 29, 2013
ఎన్టీఆర్కు సాటి మరెవరూ లేరు : చంద్రబాబు
: రాజకీయాల్లో ఎన్టీ రామారావుకు సాటి మరెవరూ లేరని
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వస్తున్నా...మీకోసం
పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు శుక్రవారం
పెదపూడిలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ పార్టీ జెండాను
ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రాహానికి పూలమాలలు వేసి
నివాలులర్పించి. 32 కేజీల కేక్ను కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని
ప్రారంభించిన బాబు, వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు.
Posted by
arjun
at
7:33 AM