March 29, 2013

ఎన్టీఆర్‌కు సాటి మరెవరూ లేరు : చంద్రబాబు

తూ.గో.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, పేదవాళ్ళే దేవుళ్లు అని చెప్పిన వ్యక్తి దివంగత ఎన్టీ రామారావని, ప్రజల కోసమే ఆయన పార్టీ పెట్టారని అన్నారు. ఎన్టీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా ఒక స్పష్టమైన ఆలోచనతో మొదలు పెట్టేవారన్నారు.
: రాజకీయాల్లో ఎన్టీ రామారావుకు సాటి మరెవరూ లేరని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వస్తున్నా...మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు శుక్రవారం పెదపూడిలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాలులర్పించి. 32 కేజీల కేక్‌ను కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బాబు, వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు.