April 27, 2013

బయ్యారంపై ప్రధానిని కలవనున్న టీడీపీ

న్యూఢిల్లీ: ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని కోరేందుకు గాను ప్రధానిని కలవాలని టీడీపీ నిర్ణయించింది. పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీలు ప్రధాని అపాయింట్‌మెంట్‌ను కోరారు.