April 27, 2013

సభలో ప్రసంగించేందుకు 17 మంది నేతల ఎంపిక

విశాఖపట్నం : 'వస్తున్నా...మీకోసం' ముగింపు సభలో ప్రసంగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 17 మంది నేతలను ఎంపిక చేశారు. సాయంత్రం 5:30-6 గంటల మధ్య బాబు వేదికపై వచ్చే అవకాశం ఉంది. ఈ లోపు ఉపన్యాసాలు ముగించాలని నేతలకు సూచించారు.