టీడీపీ సభకు వెళ్తున్న వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు
విజయనగరం : చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకు వెళ్తున్న
వాహనాలను జిల్లాలో పోలీసులు అడ్డుకుంటున్నారు. చీపురపల్లి, గణపతినగరంలో
వాహనాలను నిలిపివేశారు. పోలీసుల తీరుపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం
వ్యక్తం చేస్తున్నారు.