April 27, 2013
విశాఖ : పైలాన్ను సందర్శించిన టీడీపీ నేతలు
విశాఖపట్నం : ముగింపు సభలో భాగంగా అగనంపూడి టోల్గేట్
శివాజీపాలెం వద్ద ఏర్పాటు చేసిన 60 అడుగుల ఎత్తున్న పైలాన్ను శనివారం
పలువురు టీడీపీ నేతలు సందర్శించారు. నామా నాగేశ్వర్రావు, మోత్కుపల్లి,
సుజనాచౌదరి, దేవినేని ఉమా తదితరులు సందర్శించారు. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు
చంద్రబాబు నాయడు పైలాన్ను ఆవిష్కరించనున్నారు.
Posted by
arjun
at
4:17 AM