April 27, 2013
సభకు హరికృష్ణ, జూ.ఎన్టీఆర్ రాక అనుమానం
విశాఖపట్నం : టీడీపీ అధినేత 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర
ముగింపు సభకు ఆ పార్టీ ఎంపీ హరికృష్ణ, నటుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశం
లేనట్లు తెలుస్తోంది. షూటింగ్ల కారణ ంగా జూనియర్ ఎన్టీఆర్, అనారోగ్యం
కారణంగా హరికృష్ణ సభ కు దూరంగా ఉండనున్నారు. అయితే చంద్రబాబుతో విభేదాల
కారణంగానే సభకు రావడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Posted by
arjun
at
4:19 AM