బద్రీనాథ్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులతో
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడారు. అనారోగ్యంతో
బాధపడుతున్నామని త్వరగా రాష్ట్రానికి చేర్చాలని కోరిన బాధితులకు చంద్రబాబు
ధైర్యం చెప్పారు. మరోవైపు డెహ్రాడూన్ నుంచి యాత్రికులతో క లిసి చంద్రబాబు
నాయుడు హైదరాబాద్కు చేరుకోనున్నారు.