June 26, 2013

బాధితులతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు

బద్రీనాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని త్వరగా రాష్ట్రానికి చేర్చాలని కోరిన బాధితులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. మరోవైపు డెహ్రాడూన్ నుంచి యాత్రికులతో క లిసి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.