June 26, 2013

ప్రత్యేక విమానాల ద్వారా లేదా అవసరమైతే.. విమాన టికెట్లు కొనివ్వమని బాబు నేతలకు సూచించారు.

ఢిల్లీలోని ఏపీ భవన్ లో టీడీపీ నాయకులతో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాఖండ్ వరద బాధితులకుఅందుతున్న సహాయక చర్యల వివరాల గురించి బాబు అడిగి తెలుసుకున్నారు. ఏపీ భవన్ నుంచి తెలుగు వారిని స్వస్థలాలకు చేర్చే బాధ్యతను ఎంపీలు రమేష్ రాథోడ్, నారాయణలకు అప్పగించారు. ప్రత్యేక విమానాల ద్వారా లేదా అవసరమైతే.. విమాన టికెట్లు కొనివ్వమని బాబు నేతలకు సూచించారు.