June 26, 2013

బాధితుల కోసం ప్రత్యేక విమానం

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని తీవ్ర అవస్థలకు గురైన యాత్రికులను సురక్షితంగా తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. 160 మంది యాత్రికులను డెహ్రాడూన్ నుంచి బుధవారం సాయంతం 5 గంటలకు విమానంలో తరలించనున్నారు.