April 12, 2013
మహనీయుడు ఫూలే
బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పాటు పడిన మహనీయుడు జ్యోతిబా పూలే అని టీడీపీ
అధినేత చంద్రబాబు కొనియాడారు. 187వ జయంతి సందర్భంగా ఫూలే చిత్రపటానికి
పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్, తాను ఫూలేను ఆదర్శంగా తీసుకుని
రాజకీయాలలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. అందులో భాగంగానే యనమలకు
ఎన్టీఆర్ తొలిసారిగా ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.
Posted by
arjun
at
12:50 AM