April 19, 2013
తిరుమలలో ఏమిటీ ప్రమాదాలు: ముద్దు కృష్ణమ
హైదరాబాద్ : తిరుమలలో వరుసగా రెండు అగ్ని ప్రమాదాలు జరగడంపై
టీడీఎల్పీ ఉపనేత
ముద్దు కృష్ణమనాయుడు ఆందోళన వ్యక్తంచేశారు. తిరుమల రక్షణను
అధికారులు, ప్రభుత్వం గాలికి వదిలేశాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
పాలకమండలి చైౖర్మన్, సభ్యులు.. ప్రముఖులకు స్వాగతాలు పలికి, దర్శనాలు
చేయించడానికే పరిమితమయ్యారని, భక్తుల అవసరాలు, శ్రేయస్సును పట్టించుకొనే
నాథుడే లేకుండా పోయాడని ఆయన ఆరోపించారు.
Posted by
arjun
at
7:29 AM