April 19, 2013

పేద బ్రాహ్మణులకు రూ.వెయ్యి పింఛను

'ఆయుష్మాన్‌భవ' ప్రకటించిన బాబు

హైదరాబాద్  అలాగే..అర్చకుల పదవీవిరమణ వయసును పెంచుతామని చంద్రయ్యపాలెంలో తనను కలిసిన రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన్ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. బ్రాహ్మణుల ఉద్యోగ,ఉపాధి అవకాశాలకు; ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. బ్రాహ్మణులు సైతం నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని, నాయకులుగా ఎదగాలని కోరారు. జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టే ఆ లోచన ఉందని చెప్పారు.
: అధికారంలోకి వస్తే 60 ఏళ్లు దాటిన పేద బ్రాహ్మణులకు 'ఆయుష్మాన్‌భవ' పథకం కింద 1000 రూపాయల పింఛను ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. బ్రాహ్మణ సామాజికవర్గం సంక్షేమానికి రూ.500 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు.