April 19, 2013
పేద బ్రాహ్మణులకు రూ.వెయ్యి పింఛను
'ఆయుష్మాన్భవ' ప్రకటించిన బాబు
హైదరాబాద్ అలాగే..అర్చకుల పదవీవిరమణ వయసును పెంచుతామని చంద్రయ్యపాలెంలో తనను కలిసిన
రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన్ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. బ్రాహ్మణుల
ఉద్యోగ,ఉపాధి అవకాశాలకు; ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.
బ్రాహ్మణులు సైతం నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని, నాయకులుగా ఎదగాలని
కోరారు. జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టే ఆ లోచన
ఉందని చెప్పారు.
: అధికారంలోకి వస్తే 60 ఏళ్లు దాటిన పేద
బ్రాహ్మణులకు 'ఆయుష్మాన్భవ' పథకం కింద 1000 రూపాయల పింఛను ఇస్తామని టీడీపీ
అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. బ్రాహ్మణ సామాజికవర్గం సంక్షేమానికి
రూ.500 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Posted by
arjun
at
7:24 AM