April 19, 2013
టీడీపీ కమిటీలో మురళీమోహన్, ఏవీఎస్
హైదరాబాద్: చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 27న
విశాఖలో నిర్వహించనున్న మహాసభ ఏర్పాట్లలో భాగంగా నియమించిన
సాంస్కృతికకమిటీలో సినీ నటులు మురళీమోహన్, ఏవీఎస్ నియమితులయ్యారు. చిత్తూరు
ఎంపీ శివప్రసాద్, పార్టీ సాంస్కృతిక విభాగం నాయకుడు సాయిబాబా కూడా ఈ
కమిటీలో ఉన్నారు. ఆరుగురు నేతలతో మీడియా కమిటీ ఏర్పాటైంది. దీనికి పార్టీ
మీడియా విభాగం అధ్యక్షుడు ఎల్వీఎస్ఆర్కె ప్రసాద్ కన్వీనర్గా వ్యవహరి
స్తారు.
Posted by
arjun
at
7:28 AM