April 3, 2013

పోలవరం పూర్తి చేయాలని చంద్రబాబుకు వినతి

భానుగుడి(కాకినాడ): ఎన్నో ఏళ్లుగా ఉభయగోదావరి జిల్లాల రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందక ఇబ్బందు లు పడుతున్నారని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి టీడీపీ ఉద్యమించాలని సమాచారహక్కు చట్టం జిల్లా స భ్యుడు జి.శ్రీనివాస్  చంద్రబాబును కలిసి వినతిపత్రం అందచేశాడు. ప్రాజెక్టు పూర్తయితే సాగు, తాగునీరుకు కొరత ఉండదని ఇందుకు కృషిచేయాలని విజ్ఞప్తిలో శ్రీనివాస్ పేర్కొన్నా