April 3, 2013
పోలవరం పూర్తి చేయాలని చంద్రబాబుకు వినతి
భానుగుడి(కాకినాడ): ఎన్నో ఏళ్లుగా
ఉభయగోదావరి జిల్లాల రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందక ఇబ్బందు లు
పడుతున్నారని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి టీడీపీ ఉద్యమించాలని
సమాచారహక్కు చట్టం జిల్లా స భ్యుడు జి.శ్రీనివాస్
చంద్రబాబును కలిసి వినతిపత్రం అందచేశాడు. ప్రాజెక్టు పూర్తయితే సాగు,
తాగునీరుకు కొరత ఉండదని ఇందుకు కృషిచేయాలని విజ్ఞప్తిలో శ్రీనివాస్
పేర్కొన్నా
Posted by
arjun
at
8:21 AM