April 3, 2013

149 మంది సభ్యులతో టీడీపీ జంబో కమిటీ

నాలుగు నెలలుగా నానుతూ వచ్చిన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గాన్ని ఎట్టకేలకు సోమవారం సాయంత్రం ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు మొత్తం 149 మందికి జిల్లా కార్యవర్గంలో స్థానం కల్పించారు. పార్టీ అనుబంధ కమిటీలనూ ప్రకటించారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా బి.శ్రీధర్‌వర్మ, తెలుగు మహిళ అధ్యక్షురాలిగా వి.పుష్పావతి, టీఎన్ఎస్ఎఫ్ అ«ధ్యక్షుడిగా ఎ.రవినాయుడు రెండోసారి నియమితులయ్యారు. కోశాధికారిగా పూల చందుకుమార్, అధికార ప్రతినిధిగా వి.సురేంద్ర కుమార్ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కె.మల్లికార్జుననాయుడు, తెలుగురైతు అధ్యక్షుడిగా సి.పాపిరెడ్డి నియమితులయ్యారు.

చిత్తూరు టౌన్: నాలుగు నెలలుగా నానుతూ వచ్చిన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గాన్ని సోమవారం సాయంత్రం ప్రక టించారు.టీడీపీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు మొత్తం 149 మందికి జిల్లా కార్యవర్గంలో స్థానం కల్పించారు. పార్టీ అనుబంధ కమిటీలను సైతం ఆయన ప్రకటించారు.

టీడీపీ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా జంగాలపల్లె శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా గౌనివారి శ్రీనివాసులు (శాంతిపురం), కోశాధికారిగా పూల చందుకుమార్ (చిత్తూరు), అధికార ప్రతినిధిగా వి.సురేంద్ర కుమార్ (చిత్తూరు) ఎన్నికయ్యారు.

జిల్లా ఉపాధ్యక్షులు: పి.వెంకటమణిప్రసాద్ అలియాస్ నాని, ఓ.ఎం.రామదాసు,పి.అశోక్ ఆనంద్ యాదవ్,కఠారి మోహన్,ఎస్.చంద్రప్రకాష్ (చిత్తూరు), మందలపు మోహన రావు,సూరా సుధాకర రెడ్డి,ఎస్.ఖాదర్ బాషా,ఆర్.సి.ముని కృష్ణ, బి.జి.కృష్ణ యాదవ్,మునిశేఖర్ యాదవ్, వి.కృష్ణమూర్తి రెడ్డి,ఎస్.కృష్ణమూర్తి నాయుడు,డాక్టర్ కోడూరు బాలసుబ్రమ ణ్యం(తిరుపతి), పేట రాధా రెడ్డి (శ్రీకాళహస్తి),సప్తగిరి ప్రసాద్ (తవణంపల్లె), ఎస్.ఎన్ మాధవ (పుత్తూరు), పీఎస్ మనోహర్ నాయుడు (గంగాధర నెల్లూరు), పాకా రాజా (నగరి), వై.సాంబయ్య (సోమల), సి.రెడ్డెప్ప రెడ్డి (నిమ్మనపల్లె), ఎన్.పి.జయప్రకాష్ (బంగారుపాళ్యం), కె.భాస్కర్ నాయుడు (కె.వి.పల్లె), ఆర్.వి.బాలాజి (పలమనేరు), వి.గిరిధర్ బాబు (ఐరాల), డాక్టర్ కదిరప్ప (బైరెడ్డిపల్లె), డాక్టర్ వి.వెంకటేష్ (కుప్పం),ఎం.మురుగయ్య (ఎస్ఆర్ పురం).

జిల్లా పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి:

-ఎ.బాలాజి (చిత్తూరు)

డివిజన్ అ«ధికార ప్రతినిధులు:

- పులి మోహన్ (మదనపల్లె), బుల్లెట్ రమణ (తిరుపతి)

ప్రచార కార్యదర్శి: ఎన్.రాజా (గుడిపాల)

కార్యనిర్వాహక కార్యదర్శులు: కె.రాజమాణిక్యం (యాద మరి), ఎ.మదన్ మోహన్ (ఎర్రావారిపాళెం), జి.మురళి నాయుడు (సోమల), ఆర్.నీలకంఠ (మదనపల్లె), వల్లిగట్ల వెంకట రమణ (వాల్మీకిపురం), జి.ఎ.షౌకత్ ఆలి (బైరెడ్డిపల్లె), సి.విజయలక్ష్మి (పాకాల), వి.హరిబాబు నాయుడు (పెను మూరు), సి.రెడ్డెప్ప (తంబళ్ళపల్లె), సాధన మునిరాజ,ఎ. ఈశ్వర రెడ్డి, కె.ఇందుశేఖర్ అలియాస్ చిన్న,ఆర్.పి.శ్రీనివాసు లు, జి.వెంకటేశ్ యాదవ్ (తిరుపతి), అబ్దుల్లా (రామ కుప్పం), జి.మస్తాన్ నాయుడు,డి.ప్రసాద్ నాయుడు (గుర్రం కొండ), వెంకటేష్ (కుప్పం), కె.సతీష్ నాయుడు (పిచ్చాటూ రు), పి.మహేంద్ర (బంగారుపాళ్యం), కె.హరిప్రసాద్ (రామ చంద్రాపురం),ఆర్.దాము నాయుడు(నగరి), పి.ధనంజ యులు నాయుడు(ఏర్పేడు), పి.వేణు గోపాల్ (పూతలపట్టు), ఆర్.ఎస్ వెంకటేశులు నాయుడు (నిండ్ర), వి.హేమాంబరధర రావు (చంద్రగిరి), సదాశివ రెడ్డి (పుత్తూరు), ఎ.వెంకట రమణా రెడ్డి (గంగవరం), ఆర్.వెంకటేష్ అలియాస్ అమ్ములు(పలమనేరు), ఎస్.మున స్వామి (చిత్తూరు).

జిల్లా కార్యదర్శులు: ఎ.సోమనాధ రెడ్డి (ఐరాల), వి.బ్రహ్మయ్య,ఎన్.పి.దొరస్వామి నాయుడు (పలమనేరు), వి.దాము,శ్రీనివాసులు(కుప్పం), జి.ఇనాయతుల్లా (రొంపిచెర్ల), జి.కె.వెంకటరమణ,ఇస్మాయిల్ (మదనపల్లె), టి.సుధాకర్ అలియాస్ సుకుమార్ (బి.కొత్తకోట), ఎస్.మోహన్ రెడ్డి (చిన్నగొట్టిగల్లు), సి.జయగోపాల్ (శ్రీకాళహస్తి), ఎస్.సుబ్రమణ్యం రాజు (నాగలాపురం), ఇ.శివలింగం,రమణ రాజు (విజయపురం), కె.వాసుదేవ రెడ్డి (కార్వేటినగరం), ఇ.బాలాజి,కె.మురళి,సి.విశ్వనాధ రెడ్డి,చిట్టి బాబు, జి.కిషోర్,ఆర్.జయచంద్ర నాయుడు,ఆర్.ప్రసాద్ (చిత్తూరు), టి.హిమగిరి అలియాస్ చిట్టి, వి.భాస్కర్ నాయుడు (యాదమరి),టి.ఓబులేసు (పెద్దతిప్పసముద్రం), సురేంద్ర నాయుడు,అహ్మద్ హుస్సేన్,ఎన్.మహేష్ యాదవ్,ఎన్.చంద్ర శేఖర్ నాయుడు ,వసంతమ్మ,ఎం.లేపాక్షి (తిరుపతి), ఎం.శంకర్ రెడ్డి (రేణిగుంట), పి.బాలసుందరం (వరదయ్యపాళెం), పి.లోకనా«ధం నాయుడు (నిండ్ర), జి.డి.నాయుడు (పెనుమూరు), ఎ.హిమగిరి నాయుడు, బాబూ రావు,ఎన్.మురళీ మోహన్ (పూతలపట్టు), వై.జి.రమణ (కురబలకోట), కె.నరసింహా రెడ్డి (రామచంద్రా పురం), అమరనాధ రెడ్డి (బైరెడ్డిపల్లె), హరిహరన్, భజంగం నాయుడు (నగరి),విజయశేఖర్ నాయుడు (పుత్తూరు), పి.బాలాజి నాయుడు (ఎస్ఆర్ పురం),చిట్టిమిరెడ్డి సిద్దమల రెడ్డి (ములకలచెరువు), బి.సి. రెడ్డెప్ప (తంబళ్ళపల్లె), ఎ.మోహన్ రెడ్డి (పలమనేరు).

జిల్లా కార్యవర్గ సభ్యులు: పి.ఎం.వెంకట రామప్ప (వి.కోట), ఆర్.శ్రీనివాసులు (గుడుపల్లె), ఎన్.జయవేలు రెడ్డి (ఎస్ఆర్ పురం), ముల్లంగి వెంకటరమణ (పులిచెర్ల), ఎం.లవకుమార్ నాయుడు (తవణంపల్లె), సైఫుల్లా (రామకుప్పం), జె.రాజేంద్ర రెడ్డి (వి.కోట), జి.శ్రీనివాసులు (కురబల కోట), ఇ.బి.రవి (తిరుపతి), కృష్ణమూర్తి (గుడిపాల), జి.అమరనాధ నాయుడు (తవణంపల్లె), బి.శివరాజన్ (బంగారుపాళ్యం), పి.కుమారి (తిరుపతి), రాధాకృష్ణ (చిత్తూరు).

ప్రత్యేక ఆహ్వానితులు: డి.రమేష్ (చిత్తూరు), ధనశేఖర్ (సత్యవేడు),ఎం.ఆసిఫ్ మస్తాన్ (బి.కొత్తకోట), దుబాసి రామ మూర్తి (చంద్రగిరి), ఎం.వెంకటేష్ బాబు(పాకాల), తోట వెంకటేశ్వర్లు (తిరుపతి), జంగా రాఘవ రెడ్డి (కురబ ల కోట), ఆర్.ఆనంద చౌదరి (పాకాల).

కో ఆప్షన్ సభ్యులు:ఎస్ ప్రసాద్ నాయుడు (గంగవరం), ఎం.డి రహ్మ తుల్లా (పుంగనూరు), డి.చంద్రశేఖర్ (మదనపల్లె), గోవింద స్వామి (నారా యణవనం), కె.రాజప్ప (వి.కోట), సోమశేఖర్ రెడ్డి (వడమాల పేట), ఎస్.రియాజ్ ఆలీ (గంగాధర నెల్లూరు), కె.రాజశేఖర్ యాదవ్ (ఏర్పేడు), ఎన్.త్యాగరాజు (శాంతిపురం), మంజులమ్మ (రామ సముద్రం), నాగరాజు (సత్యవేడు), రాటకొండ సోమశేఖర్ (మదనపల్లె), జె.చంద్రశేఖర్ నాయుడు (తిరుపతి).

అనుబంధ విభాగాల రథసారథులు వీరే

తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా బి. శ్రీధర్ వర్మ (తిరుపతి) రెండవ సారి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా అనిల్ చౌదరి (గుడిపాల)ఎన్నికయ్యారు.తెలుగు మహిళ అధ్యక్షురా లిగా వి.పుష్పావతి (తిరుపతి)రెండవ సారి ఎన్నికయ్యారు. టీఎన్ఎస్ఎఫ్ అ«ధ్యక్షుడిగా ఎ.రవి నాయుడు (చంద్రగిరి),బీసీ సెల్ అ«ధ్యక్షుడిగా కె.శివప్రసాద్ (మదనపల్లె), ప్రధాన కార్యదర్శిగా సంతపేట శరవణ (చిత్తూరు), వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కె.మల్లికార్జున నాయుడు (మదనపల్లె), ప్రధాన కార్యదర్శిగా ఆర్.మోహన్ రెడ్డి (పుత్తూరు), లీగల్ సెల్ అధ్య క్షుడిగా వి.చంద్రమౌళి (పూతలపట్టు), ప్రధాన కార్యదర్శి గా కె.జగదీష్ కుమార్ (పలమనేరు) ఎన్నికయ్యారు. తెలుగు రైతు అధ్యక్షుడిగా సి.పాపిరెడ్డి (శ్రీకాళహస్తి), ఎస్సీ సెల్ అధ్య క్షుడిగా వి.తంగరాజు (నిండ్ర), సాంస్కృతిక విభాగ అధ్యక్షుడి గా పి.ఎస్.రామారావు (చంద్రగిరి), చేనేత విభాగ అధ్యక్షుడి గా ఆర్.చంద్రశేఖర్ (మదనపల్లె), మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎస్.ఎం.రఫీ (మదనపల్లె), ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎం.బాలాజి నాయక్ (కుప్పం), ఉపాధ్యాయ విభాగ అధ్యక్షు డిగా ఎం.రజనీబాబు నాయుడు (చిత్తూరు), క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడిగా వి.పాల్‌రాజ్ (గుడిపాల),సాంకేతిక నిపుణుల విభాగం(టీఎస్ఎన్‌వీ) అధ్యక్షుడిగా ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి(తిరుపతి) ఎన్నికయ్యారు.