April 25, 2013
టీడీపీ నాయకుల సుడిగాలి పర్యటన
ప్ర భుత్వం నిర్వహిస్తున్న ఇందిరమ్మ కల లు కార్యక్రమంలో అధికారులు సమస్యలపై అంతంత మాత్రంగానే స్పందిస్తున్నారన్నారు. అమ్మహస్తం పథకం లో 9 వస్తువులను రూ. 185కే అందిస్తామని చెపుతున్న ప్రభుత్వం అరకొరగా అందిస్తుందన్నారు. 27న నిర్వహించనున్న చంద్రబాబు పాదయాత్ర ము గింపు సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు దాసరి రాధాకృష్ణ, అక్కేన మధు, పలువురు పాల్గొన్నారు.
Posted by
arjun
at
7:39 AM