April 25, 2013

అవకాశం ఇవ్వండి- అభివృద్ధి చూపిస్తా!

దర్శి: దర్శి నియోజకవర్గ ప్రజలు తనకు ఒక్కసారి అవకాశమిస్తే అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తాన ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ద ర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్ శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. దర్శి పట్ట ణంలోని పొట్టిశ్రీరాములు వీధి, ఎస్సీ కాలనీలో బుధవారం మాజీ ఎమ్మె ల్యే నారపుశెట్టి పాపారావుతో కలిసి ఇంటింటికి టీడీపీ యాత్ర నిర్వహిం చారు. ఈ సందర్భంగా శిద్దా రాఘవ రావు మాట్లాడుతూ అట్టడుగువర్గా ల అభివృద్ధికి తెలుగుదేశంపార్టీ మా త్రమే కట్టుబడి ఉందని చెప్పారు.

చం ద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వ యంగా తెలుసుకునేందుకే సుదీర్ఘ పా దయాత్ర చేస్తున్నారని చెప్పారు. సమ ర్ధవంతమైన పాలనతో రాష్ట్రాన్ని గాడి లో పెట్టాలంటే చంద్రబాబు ముఖ్య మంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజ లు టీడీపీని ఆదరించి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్య క్రమంలో టీడీపీ దర్శి, ముండ్లమూరు మండలాల అధ్యక్షులు బల్లగిర శీన య్య, దిరిశాల రామా రావు, దర్శి ప ట్టణ అధ్యక్షుడు యాద గిరవాసు, స్థా నిక నాయకులు సూరె సుబ్బారావు, బొట్ల కోటేశ్వరరావు, మునగా శ్రీని వాసరావు, శోభారాణి, పి.వెంకటేశ్వ రరెడ్డి, నారపుశెట్టి పిచ్చయ్య, జీసీ.గుర ువయ్య, రాచపూడి మోషే, గర్నెపూడి జోసఫ్, తదితరులు పాల్గొన్నారు.