May 25, 2013
వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోం: చంద్రబాబు
వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పొత్తులు లేకుంటే టీఆర్ఎస్ ఎప్పుడూ
గెలవలేదన్నారు. ఓయూ జేఏసీ మాజీ నేత రాజారాంయాదవ్ టీడీపీలో చేరారు. ఈ
సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఉపఎన్నికలు వేరు, సాధారణ ఎన్నికలు వేరని
అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాల్లో చనిపోయినవారి కుటుంబాలను
ఆదుకుంటామని హామీయిచ్చారు.
Posted by
arjun
at
7:15 PM