March 8, 2013
ఎర్రబెల్లి పర్యటనలో అపశృతి
పాలకుర్తి: మండలంలోని
లక్ష్మీనారాయణపురం శివారులో ఎమ్మెల్యే ఎర్రబెల్లి బృందంపై తేనెటీగలు దాడి
చేశాయి. అధికారులతో పాటు పలు వురు అస్వస్థత పాలయ్యారు. గురువా రం పలు
గ్రామాలల్లో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారం బోత్సవాలు చేసిన
బృందం తిరిగి పా లకుర్తికి బయల్దేరింది. మార్గమధ్యలో లక్ష్మీనారాయణపురం
శివారు మామి డి తోటలో భోజనానికి ఉపక్రమించా రు. కాగా, మామిడి చెట్టు
కొమ్మపై తేనెతుట్ట కదిలింది. తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో అంతా
పరుగులు తీశారు.
తేనెటీగల దాడిలో హోటల్ యజమాని చిలుకమారి వాసుదేవ్, ఎమ్మె ల్యే ఎర్రబెల్లి ఎస్కార్ట్ ఏఆర్ ఎస్సై క రీం, ఎంపీడీవో గోవింద్, ఏపీవో ఇంది రా, టీడీపీ నాయకులు బండి కొండ య్య, ఎండా,మదార్, విలేఖరులు కత్తుల యాకయ్య, గుగులోతు దేవో జీ, చిదురాల ఎల్లయ్య, సలేంద్ర సో మన్న గాయపడ్డారు. తీవ్రంగా గా యపడిన హోటల్ యాజమాని వాసుదేవ్, ఏఆర్ ఎస్సై కరీంలను పాలకుర్తి ఆస్పత్రికి తరలించారు. వాసుదేవ్ను ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించారు.సంఘటనా స్థలానికి ఎ ర్రబెల్లి దూరంగా వుండడంతో తేనెటీగల బారి నుంచి తప్పించుకోగలిగారు.
Posted by
arjun
at
6:06 AM