January 8, 2013
తెలంగాణకు కాంగ్రెస్సే అడ్డు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించకుండా మొదటి
నుంచి కాంగ్రెస్ పార్టీ యే అడ్డుకుంటుందని టీడీపీ హన్మకొండ మండల అధ్యక్షుడు చింత రమేశ్గౌడ్
ఆరోపించారు. పర్వతగిరి మం డలం ఎర్రబెల్లి గూడెంలో వస్తున్నా .. మీ కోసం చంద్రబాబు పాదయాత్రకు గోపాలపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకు లు వాహనాలలో తరలివెళ్ళారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నా ప్రజా వ్యతిరేక విధానాలను
ఎండగట్టేందుకే చంద్రబాబు పాదయాత్ర చేపట్టారని అన్నారు. టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు
మొదటి నుంచి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రణబ్ ముఖ ర్జి కమిటీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి
ఉందన్నారు. తరలివెళ్లిన వారిలో నా యకులు జి. రాజు, మాట్ల భిక్షపతి, సీహెచ్. శ్రీనివాస్,
ఇమ్మడి కిరణ్, ఇ. చిన్న కిరణ్, శరత్, ఉపేందర్, వెంకటేశ్వర్లు, వెలగందుల రవీందర్ గుప్తా,
నర్స య్య, నిర్మల, రాధ, సరోజన,దసురమ్మ, భాగ్యమ్మ, అనురాధ, కేత మ్మ తదితరులు ఉన్నారు.
Posted by
arjun
at
6:38 AM