July 5, 2013
నేడు కోంపల్లిలో టీడీపీ ప్రాంతీయ సదస్సు
హైదరాబాద్: పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు నగరంలోని కోంపల్లిలో ఉదయం 10 గంటలకు చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ ప్రాంతీయ సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సులో రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు సదస్సులో పాల్గొనున్నారు.
Posted by
arjun
at
11:06 PM