April 8, 2013
సబితపై కేసు.. మా విజయమే: పయ్యావుల
కూడేరు: అవినీతిపై తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేయడం
వల్లే మంత్రుల అవినీతి బాగోతాలు బయటపడ్డాయని, మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై
కేసు నమోదు అందులోభాగమని ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు.
ఓబులాపురం గనుల్లో అక్రమాలు జరిగాయని తమ పార్టీ నాయకులు ఎర్రన్నాయుడు, అశోక్గజపతిరాజు తదితరులు అనేకసార్లు పోరాటాలు చేసి న విషయం గుర్తుచేశారు. సీబీఐ చార్జిషీట్లోని మంత్రులను బర్తరఫ్ చేయాని డిమాండ్ చేశారు. కేబినెట్ నుంచి తొలగించి విచారణ చేపట్టాలని సీఎం, గవర్నర్లను కోరారు.
ఓబులాపురం గనుల్లో అక్రమాలు జరిగాయని తమ పార్టీ నాయకులు ఎర్రన్నాయుడు, అశోక్గజపతిరాజు తదితరులు అనేకసార్లు పోరాటాలు చేసి న విషయం గుర్తుచేశారు. సీబీఐ చార్జిషీట్లోని మంత్రులను బర్తరఫ్ చేయాని డిమాండ్ చేశారు. కేబినెట్ నుంచి తొలగించి విచారణ చేపట్టాలని సీఎం, గవర్నర్లను కోరారు.
Posted by
arjun
at
9:51 PM