March 26, 2013
చేతకాకుంటే దిగిపొండి: టీడీపీ
మరో 55 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. తొలుత రెవెన్యూ సదస్సుల గురించి మాట్లాడేందుకు మంత్రి రఘువీరాకు స్పీకర్ అనుమతిచ్చారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియం వద్దకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. రఘువీరా కలుగజేసుకొని తనకు అవకాశమివ్వాలని, త్వరగా ముగిస్తానని కోరడంతో టీడీపీ సభ్యులు శాంతించారు. "శాసనసభ సమావేశాల తీరు బాధ కలిగిస్తోంది. పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ల వైఖరి వల్లే ప్రజాసమస్యలు చర్చకు రాకుండా పోయాయి'' అని టీడీపీ సభ్యుడు దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు
Posted by
arjun
at
10:43 PM