March 26, 2013
2500 కిలోమీటర్ల సరికొత్త రికార్డు
175రోజులు మండపేట కలువ పువ్వు సెంటర్కు
చేరుకునేటప్పటికీ 2500 కిలోమీటర్లు. ఇది రాష్ట్ర చరిత్ర లో సరికొత్త
రికార్డు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు ఏర్పాటుచేసిన
పైలాన్ను ఆవిష్కరించారు. చిరంజీవి మోజులోపడి టీడీపీని వీడి వెళ్లిన కాపు
సోదరులు సొంతింటి కి సగర్వంగా రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కాపు
నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
Posted by
arjun
at
6:11 AM