March 24, 2013

175వ రోజు 2,500 కి.మీ పూర్తికానున్న పాద యాత్ర

మండపేట: వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న చం ద్రబాబు పాదయాత్ర సోమవారం 175వ రోజుకు చేరుకోనుంది. ఆయన యాత్ర ప్రారంభించి 14జిల్లాల్లో పాద యా త్రను పూర్తి చేసుకొని 15వ జిల్లాలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో యాత్రను కొనసాగిస్తున్నారు. ఆయన సాగిస్తున్న పాదయాత్ర మండపేట నియోజకవర్గంలోని మండపేట పట్టణం చేరేసరికి 2,500 కి.మీ.లు పూర్తి కా నుంది. ఈ సందర్భంగా మండపేటలో భారీ పైలాన్‌ను ఏర్పాటు చేశా రు. బాబు చేపట్టిన పాదయాత్రలో 2,500 కి.మీ.,లు పాద యాత్ర పూర్తి చేసుకున్న అరుదైన అవకాశం మండపేటకు దక్కనుంది.