March 24, 2013

చంద్రబాబు యాత్రకు నేడు విరామం

'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర కు ఆదివారం చంద్రబాబు విరామం ఇవ్వనున్నారు. భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్ తూర్పుగోదావరి జిల్లా వచ్చి చంద్రబాబును కలిశారు. ఆదివారం మండపేట మండలం ఏడి ద గ్రామంలో ఏర్పాటుచేసిన క్యాంప్‌లో వారి బస చేయనున్నారు. కుటుంబ సభ్యులతో గడిపి సోమవారం నుంచి చంద్ర'ాబు య'దావి'దిగా పాదయాత్ర చేపడతారు. శనివారంతో చంద్ర'ాబు పాదయాత్ర 173 రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు 2,490 కిలోమీటర్ల దూరం నడిచారు.