March 24, 2013
చంద్రబాబు యాత్రకు నేడు విరామం
'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర కు
ఆదివారం చంద్రబాబు విరామం ఇవ్వనున్నారు. భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్
తూర్పుగోదావరి జిల్లా వచ్చి చంద్రబాబును కలిశారు. ఆదివారం మండపేట మండలం ఏడి
ద గ్రామంలో ఏర్పాటుచేసిన క్యాంప్లో వారి బస చేయనున్నారు. కుటుంబ సభ్యులతో
గడిపి సోమవారం నుంచి చంద్ర'ాబు య'దావి'దిగా పాదయాత్ర చేపడతారు. శనివారంతో
చంద్ర'ాబు పాదయాత్ర 173 రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు 2,490 కిలోమీటర్ల
దూరం నడిచారు.
Posted by
arjun
at
12:04 AM