April 16, 2013

టీడీపీ జిల్లా కమిటీ ప్రకటన


గుంటూరు: తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీని పూర్తిస్థాయిలో విస్తరించారు. మొత్తం 145 మంది కార్యకర్తలకు జిల్లా కమిటీలో చోటు కల్పించి జం బో కార్యవర్గాన్ని రూపొందించారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం రాత్రి కమిటీని ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా తెనాలి శ్రావణ్‌కుమార్, ప్రచార కార్యదర్శిగా చిట్టాబత్తిన చిట్టిబాబును నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా పార్టీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం.

పుల్లారావు అధ్యక్షత వహించే జిల్లా కమిటీకి ఉపాధ్యక్షులుగా
కొల్లా వీరయ్యచౌదరీ, పొట్లూరి సైదారావు, వట్టికూటి హర్షవర్థన్, పూనాటి రమేష్, మండవ తాతాజీ, మస్తాన్‌షరీఫ్, చల్లా పుల్లారావు, నాగోతు శౌర య్య, దున్నా జయప్రద, మానుకొండ శివప్రసాద్, తానికొండ దయబాబు, కొట్టా కిరణ్‌కుమార్‌రావు, యా గంటి మల్లికార్జునరావు, షేక్ కరీముల్లా, దారపనేని నరేంద్రబాబు, వేముల తిరుమలకుమార్, ఎస్ఎస్‌పీ జాదా, పాకనాటి జాదా, పాకనాటి సుబ్బారెడ్డి, చంద్రగిరి ఏడుకొండలు, తమ్మా శివారెడ్డి, చిలకా పెదబాబు, కొర్రపాటి నాగేశ్వరరావు, వీరంగి రంగారావు నియమితులయ్యారు.

* అధికార ప్రతినిధులుగా షేక్ లాల్‌వజీర్, దామచర్ల శ్రీనివాసరావు, కొల్లి ఆంజనేయులు, వల్లూరి సూరిబాబును నియమించారు.

* కార్యనిర్వాహక కార్యదర్శులుగా కంచర్ల శివరామయ్య, కంకిపాటి నరసింహామూర్తి, వీరమాచినేని వెంకటేశ్వర్లు, అత్తలూరి బాలకృష్ణ, కందిమళ్ల రఘురామారావు, నందిగం అశీర్వాదం, పొన్నెకంటి రామారావు, మొందేడు రాయప్పరెడ్డి, పాములపాటి శివన్నారాయణ, మాదల వెంకటేశ్వర్లు, అక్కెనపల్లి బాలయ్య, వేముల వినోద్‌ర్డె, పోపూరి విజయలక్ష్మి, కొక్కిరాల శ్రీనివాసరావు, కడియాల రమేష్, సిరిపురం వెంకటశ్రీధర్, జొన్నలగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, గోగినేని వాసు, కొల్లి లక్ష్మయ్యచౌదరీ, సంకా బాలాజీగుప్తా, వర్ల రత్నం, మొక్కపాటి రామచంద్రరావు, ఎస్‌కే రహంతుల్లా, తాటి శంకర్, ఉప్పాల రాములు, బొల్లా జిన్నుబాబు, అరికట్ల వాసుదేవరెడ్డి, లగడపాటి వెంకటరావు, పిన్నిబోయిన ఆంజనేయులు, జీ వీ నాగేశ్వరరావును నియమించారు.

* కార్యదర్శులుగా నల్లమోతు పాపారావు, బొంతా సాంబశివరావు, పెద్దింటి వెంకటేశ్వర్లు, గోళ్ల శ్రీనివాసరావు, చుండూరు మురళీకృష్ణ, జాగర్లమూడి శ్రీనివాసరావు, కొత్తూరి వెంకట్, బత్తిన శ్రీనివాసరావు, తాడివాక సుబ్బారావు, చల్లా వెంగళరెడ్డి, మాలపాటి రత్నాకర్, బుర్రి ఏడుకొండలు, వంకాయలపాటి వీరనారాయణ, యరగళ్ల శ్రీనివాసరావు, కొమ్మినేని సత్యన్నారాయణ, వేజండ్ల శివప్రసాద్, తాతా లీలావరప్రసాద్, షేక్ షబ్బీర్ అహ్మద్, బీమా లీలాకృష్ణ, కొల్లూరు పెద సాంబయ్య, కంచర్ల అమృతరాజు, కాటూరి సాంబశివరావు, నూతలపాటి వెంకటశివరావు, కరిముల్లా, మద్దూరి వీరారెడ్డి, నాగభైరు ఆంజనేయులు, షేక్ సుభాని, దివ్వె కోటేశ్వరరావు, కొల్లి రాఘవరెడ్డి, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, మునగపాటి రామచంద్రరావు, వాకా మంగారావు, మున్నంగి శేషయ్య, గడ్డిపాటి రాంబాబు, మన్నెం మార్కండేయులు, ఓట్ల శ్రీమన్నారాయణ, పూలముట్ల ప్రేమ్‌కుమార్, జీ వీ నాగేశ్వరరావు, వెనిగండ్ల బసవయ్య, దామా మహేష్, వల్లంశెట్టి వీరయ్య, బుర్రి ఏడుకొండలు, సలజాల సదాశివరావు, దర్శి భాస్కరరావు, కూనం బ్రహ్మారెడ్డి, వెలినేని శ్రీనివాసరావు, ముండ్రు హన్మంతరావు, ప్రతి పూర్ణచంద్రరావు, కొండ్రగంట రంగారావు, కొక్కిలిగడ్డ మీరాసాహెబ్, షేక్ పెద కరీముల్లాను నియమించారు.

* కార్యవర్గ సభ్యులుగా షేక్ సిలార్, మైల రాజు, గొట్టిముక్కల సుజాత, మున్నంగి శేఖర్, పప్పుల దేవదాసు, మైనం లక్ష్మీనారాయణ, జే మృత్యుంజయుడు, తొమ్మండ్రు వెంకటరావు, శేషం ఏడుకొండలు, షేక్ బాబర్, కొక్కిలిగడ్డ మీరాసాహెబ్, షేక్ ఫరూక్ అహ్మద్, మాదల శ్రీనివాసరావు, ఇమడాబత్తిన శివరామకృష్ణ, కట్టా శ్రీనివాసరావు, సగ్గెల రూబెన్, వేల్పుల అంకారావు, కావేటి సాంబ్రాజ్యం, వీరవల్లి మురళీ, షేక్ అబ్దుల్ ఖలీల్, జల్లేల ఏడుకొండలు, అనంతరాములు, చిట్టిపల్లి యలమంద, బృంగా లింగయ్య, బాలశౌరీ, షేక్ మన్నన్‌షరీఫ్, మువ్వా చంద్రశేఖర్, ఓర్సు ఏడుకొండలు, పిల్లి హరిబాబు, సెగ్గెం వెంకటేశ్వరరావు, కొబ్బరి సుబ్బారావు, సౌదాగర్ జానీబాషా, చేకూరి సాంబశివరావును నియమించారు.