April 16, 2013
మంత్రి జానారెడ్డిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : మంత్రి జానారెడ్డితో టీడీపీ ఎమ్మెల్యేలు రాములు,
జైపాల్యాదవ్, రావుల చంద్రశేఖర్రావు మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. తమ
నియోజకవర్గాల్లో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న రోడ్డు పనులకు నిధులు మంజూరు
చేయాలని ఈ సందర్భంగా నేతలు మంత్రికి వినతి చేశారు.
Posted by
arjun
at
5:36 AM