March 22, 2013
ప్రభుత్వానికి ముందుచూపు లేకనే విద్యుత్ కోతలు : తలసాని
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకనే
రాష్ట్రంలో విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగాయని టీడీపీ నేత తలసాని
శ్రీనివాస యాదవ్ ఆరోపించారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం
కళ్లు తెరిపించేందుకునే రేపు(శనివారం) విద్యుత్ సౌధను ముట్టడించనున్నట్లు
తలసాని తెలిపారు.
Posted by
arjun
at
7:17 AM