March 21, 2013
వ్యాట్ను రద్దు చేయాలి
కొయ్యలగూడెం:వ్యాట్ను రద్దు
చే సి వస్త్ర వ్యాపారస్తులను ఆదుకోవాలని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ మొడి
యం శ్రీనివాస్ కోరారు. గురువారం కొయ్యలడూడెంలో వ్యాట్ను నిరసి స్తూ రిలే
నిరాహార దీక్ష చేస్తున్న వ్యాపారస్తులకు టీడీపీ ఆద్వర్యంలో మద్దతు
తెలిపారు. ఈ సందర్బగా ఆయన మా ట్లాడుతూ వ్యాట్ వల్ల వ్యాపారస్తులు
నష్టపోతారన్నారు. ఎంతో మంది వ్యా పారస్తులు, వర్కర్లు వస్త్ర వ్యాపారంపై నే
ఆధారపడి జీవిస్తున్నారన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వంలో రైతులకు,
వ్యాపారస్తులకు మనుగడ లేదని విమర్శించా రు. ప్రభుత్వం తక్షణమే స్పందించి
వ్యాట్ రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా
అధ్యక్షురాలు గంగిరెడ్లమెగళాదేవి, మండల టీడీపీ అధ్యక్షుడు పారేపల్లి
రామారావు, టీడీపీ మండల ప్రదాన కార్యదర్శులు రాచూరి మదన్, బొబ్బ ర రాజు,
న్యాయవాది సోబన్బాబు, రామకృష్ణ, రాజు, నీలం రాంబాబు తదితరులు
పాల్గొన్నారు.
Posted by
arjun
at
11:41 PM